నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు గురువారం తెల్లవారుజాము నుండి రెక్కి నిర్వహించారు. ముఖాలకు ముసుగులు ధరించి, తలపై టోపీలు పెట్టుకుని, నగరంలోని వివిధ కాలనీలలో తిరుగుతూ తమ టార్గెట్ కోసం అన్వేషిం�
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని తమ వాహనాల్లోకి ఎక�
తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై �
మధ్యప్రదేశ్లోని గునాకు చెందిన ఓ జంట తమ దత్త కూతురు (2.6) పట్ల అమానుషంగా ప్రవర్తించి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. తమ కుటుంబానికి, వ్యాపారానికి ఆ పాప దురదృష్టం తెచ్చిందని నమ్మి షియోపూర్ జిల్లాలోని ఓ
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
నక్సల్స్ ప్రభావితంతో వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో సాంకేతిక అంగులతో పోలీస్ స్టేషన్ నూతన భవన �
Janagama | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున�
Crowd surge at Surat station | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ఎల్పీజీ సంక్షోభం దేశంలోని పలు రంగాలపై ప్రభావం చూపుతున్నది. పరిశ్రమలకు అంతరాయం కలిగిస్తున్నది. దీనికి తోడు వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంత
Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. లాయర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను కొట్టి చంపింది అతడి భార్య. అంతేకాదు.. ఈ హత్యకు ఆమె కూతురు కూడా సహకరించింది.