ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మెడలోని పుస్తెలతాడు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర మండలంలోని కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేమజ�
నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. తల, చేయి లేని గుర్తు తెలియన మహిళ మృతదేహం లభ్యం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళను అతి కిరాతకంగా హతమార్చిన దుండుగులు మృతదేహాన్ని
Man Kills Sister | ఒక వ్యక్తి తన చెల్లిని హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. పడేసేందుకు బైక్పై బయలుదేరాడు. పోలీసులు అతడి బైక్ ఆపారు. మూటలో ఏమున్నదని ప్రశ్నించగా గోధుమలు ఉన్నట్లు అతడు చెప్పాడు. చివరకు తండ్రి
పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�
విద్యుత్ ప్రమాదంలో గొర్రెలకాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన దాగేటి మల్లేశం (38) అన
జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
పోలీసులకు పట్టుబడ్డ వేల కోట్ల రూపాయల మోసగాడిని రెండుకోట్ల లంచం తీసుకొని వదిలేసి, నిందితుడు పోలీసుల కండ్లు గప్పి పరారయ్యాడంటూ ఉన్నతాధికారుల వద్ద బుకాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫ
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నార్కోటిక్స్, కొకైన్, గంజాయిలాంటి నిషేదిత మత్తుపదార్థాలను గుర్తి�
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
Children Held Hostage At Studio | ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్ క�