కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సుమారు 20 మంది పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ సాగింది.
Hyderabad | అర్థరాత్రి వేళ ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన కొబ్బరి బొండాల దుకాణంలోకి చొరబడ్డాడు. ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Fire Breaks | నగర పరిధిలోని మైలార్దేవ్పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటానగర్లో ఉన్న ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్ర
Drugs | హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది అనడానికి ఈ ఫ్యాక్టరీనే ఉదాహరణ. ఏకంగా కోట్ల రూపాయాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది.
DGP Jitender | రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం ఆదివారం ఉదయం వ�
Drugs | దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను తెలంగాలో ముంబై పోలీసులు ఛేదించారు. మిరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు ఈ భారీ మాదకద్రవ్య ముఠాను అరెస్ట్ చేశారు.
Wine Shops | గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి దాదాపు రూ.22 లక్షల విలువ గలిగిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప