Red Fort Blast | దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు అనుమానితులు మరో రెండు కార్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Bellamkonda | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో సత్తా చాటిన సురేష్పై ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జా కేసు నమోదైంది.
ఢిల్లీ పేలుడు ఘటనతో గ్రేటర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన వారిలో నగరానికి చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేసిన మూడు రోజులకే దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించడం, గతంలోనూ పట్టుబడిన ఉగ�
Delhi chokes | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు.
వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూ�
పుణె భూ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగుచూడడంతో ఇందులో ప్రమేయం ఉన్నవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఈ భూమికి 99 శాతం యజమాని అయిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ పేరున�
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.
Medak | ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు.
నిత్యం ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆటో డ్రైవర్ల వాహనాన్ని సీజ్ చేయడంతో బతుకులు ఆగమయ్యే పరిస్థితి నెలకొంటుంది. రాత్రి వాహనం స్వాధీనం చేసుకున్నా కోర్టులో సదరు వ్యక్తి హాజరయ్యే వరకు ఆధార్, డ్రైవింగ్ లైసె�
డబ్బుల పంపకంలో తేడా రావడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో మొట్ట మొదటిసారిగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినుల సమక్షంలో ఎస