పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా సాగుతున్న విడాకుల కేసు చివరకు హత్యాయత్నానికి దారితీసింది. భార్య చనిపోయిందని భావించి పొదల్లో పడేసిన భర్తక�
Rajasthan : రాజస్థాన్లోని ఒక పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది. క్లాస్రూమ్లోని బ్లాక్ బోర్డ్ మీద పడటంతో ఆరేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన రాజస్థాన్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
Bansuwada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు లాఠీచార్జికి దారి తీసింది. అసలేం జరిగిందంటే..?
BlinkIt : ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫాం బ్లింకిట్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మినందుకుగాను ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగిక�
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు �
Thief Targeted Only Cops' Homes | పోలీస్ తనను కొట్టడంపై ఒక వ్యక్తి పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు.