Firing | అనంతపురం జిల్లాలో సంచలనం కలిగించిన బాలుడి హత్యకేసులో నిందితుడు పోలీసులపై ఎదురు దాడికి దిగాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రెడ్డి టిఫిన్ సెంటర్ ఎదుట బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి పార్కింగ్ చేసిన ఐదు బైకులతో పాటు ఒక అంబులెన్స్ ను ఢీకొట్ట�
సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్ను గమనించిన కోర్టు పరిపాలనా అధికా�
విడాకులైన భార్య అక్క తిట్టిందని వాటర్ ట్యాంకు ఎక్కి మూడు గంటల పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన వ్యవహారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
minors rape girl | ముగ్గురు బాలురు కలిసి 8 ఏళ్ల బాలికను గోడౌన్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. వరుసగా రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశార�
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సైదు నర్సయ్య (56) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్
Odisha : మద్యం మత్తులో, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది.
Delhi's Nangloi | ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో దారుణం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి చెందిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.