నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ఫామ్హౌస్లు అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు కొన్ని ఫామ్హౌస్లలో వ్యభిచారం, పేకాట, రేవ్పార్టీలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు యథేచ్చగా
మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్న ఆదిత్య, హైదరాబాద్కి చెందిన నాగేందర్ తమ సెల్ఫోన్లను ఇటీవల కడ్తాల్ పట్టణంలో పొగొట్టుకున్నారు. బాధితులిద్దరూ అదే రోజు తమ సెల్ఫోన్�
Hyderabad | స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన శనివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును అనుమతించకుండా పోలీసులు గాంధీభవన్ గేట్లు బంద్ చేసినట్టు తెలిసింది. తాజ్ బంజారాలో గురువారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భ�
Saidabad SI | గిరిజన సంఘం మహిళా నాయకురాలి పట్ల అనుచితంగా వ్యవహరించిన సైదాబాద్ ఎస్ఐ సాయిక్రిష్ణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం సౌత్ ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ను కల
మహాన్యూస్పై దాడి కేసులో అరెస్టు చేసిన నిందితులను 24 గంటల్లోపు కోర్టు ఎదుట హాజరుపర్చలేకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు టాస్క్ఫోర్స్ �
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లతోనే కాలం గడుపుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గ
పోలీస్ శాఖ అధికారుల ప్రొటెక్షన్ మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సొసైటీలో రైతులు మంగళవారం ఆందోళన చేసిన విషయం తెలిసింద�