Villagers Protest | జిల్లాలో కురుస్తున్న వర్షాల ( Rain ) కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండల కేంద్రంలో కురిసిన వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయిం�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్�
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షణలో షీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగి ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాలతోపాటు బస�
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�
వైన్ షాప్లో మద్యం సేవిస్తున్న కొంతమంది యువకుల మధ్యన మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య బీభత్సమైన ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
Road Accident | బతుకు దెరువులో భాగంగా వరి నాట్ల కోసం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది కూలీలు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. కానీ కూలీ దొరక్కపోవడంతో.. తిరిగి తమ సొంతూరుకు వెళ్లేందుకు కరీంనగర్కు ర
పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డ
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో మిషన్ కాకతీయ పథకం పేరిట గ్రామాల్లోని చెరువులు, కుంటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకంలో అప్పుడు పోలీస్
భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్యాంగ్వార్స్ అలజడి మళ్లీ మొదలైంది. గతంలో వరుస దాడులు కలకలం రేపగా, ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతం కావడం ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకున్న ఘటనలో ఇటీవల అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడం దురదృష్టకరమని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నా�