సామాన్యులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్న పోలీసులు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు గోడం గణేశ్ ప్
Collector Tina Dabi: విద్యార్థుల ఆందోళన రాజస్థాన్లో అరెస్టుకు దారి తీసింది. ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబిపై అనుచ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
Police Brutally Slaps Woman | స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపో�
గోదావరిఖని గణేష్ చౌక్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చౌరస్తా రెండవ రోజూ కొనసాగింది. శనివారం నాడు ఒక ప్రక్క బాధితుల కన్నీళ్లు... హృదయ విదారకర రోదనలు... మరో ప్రక్క కళ్లెదుటే కట్టడాల కూ�
గోదావరిఖని గణేష్ చౌక్ లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. నగరం నడిబొడ్డున దూసుకొచ్చిన బుల్డోజర్ హడలెత్తించింది. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు లబోదిబోమంటూ జేసీబీకి అడ్డంగా బైకాయించడం ఆందోళనగా �
Fire Breaks | తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ( LIC ) ప్రాంతీయ కార్యాలయంలో అగ్నికీలలు( Fire Breaks ) ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి మద్ద మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ఆటోడ్రైవర్ �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీల పేరుతో అడ్డుకొని అతని ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు కాజేసిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని మూడటౌన్ పోలీస్ స్టేష�
టీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తరచూ కలుషిత ఆహార ఘటనలు (Food Poisoning) చూస్తున్నాం. తాజాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఫుడ్పాయిజన్ చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిలో జిల్లా చెక్ పోస్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులు బుధవారం త