నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్.. అశోక్ నగర్ వరకు అడుగడుగునా పోలీసులే.. ఎటుచూసినా రక్షణ వలయమే.. అరగంట కార్యక్రమానికి ఆరేడుగంటల హడావిడి.. వెయ్యిమంది పోలీసులు ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతమంతా ద�
కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థాన
రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు చైన్ చోరీకి దుండగులు యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుంట మల్లమ్మ (75) ఇంటి సమీపంలో ఉండగా బైక్పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు వ్
UP Murder : భర్త మరణం తర్వాత రేష్మ, తన ఇంటి సమీపంలో ఉండే గోరెలాల్ అనే వ్యక్తికి దగ్గరైంది. నెమ్మదిగా అతడితోనే ఉంటూ పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది. దీంతో పిల్లలు ఆమెను వదిలి, దూరంగా ఉండటం మొదలుపెట్టారు.
రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు, నిబంధనలు పాటించాలని బోధన్ ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసు కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ను�
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులను నిజామాబాద్ ఎక్సైజ్ బృందం పట్టుకుంది. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో అధిక ధర కు విక్ర�
చెక్ డ్యాం రక్షణ కోసం ఏర్పాటు గోడను ఇసుక తరలించేందుకు టాక్టర్ యజమానులు కూల్చి వేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ వేములవాడ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగిని సస్పెన్షన్ చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదు. బుధవారం ప్రభుత్వ పనుల�
ప్రభుత్వపరమైన సేవలు అందించి చేసిన సేవలకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలను చెల్లించకుండా ప్రజా పాలనలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ వేధిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని రాజన్న సిరిసిల్ల జిల�
Man Scanned With Phone | పోలీసులు ఒక ప్రాంతానికి వెళ్లారు. పౌరసత్వ ధృవీకరణ డ్రైవ్ సందర్భంగా ఒక వ్యక్తిని మొబైల్ ఫోన్తో స్కాన్ చేశారు. అతడు బంగ్లాదేశీయుడో కాదో అన్నది ఆ పరికరం గుర్తిస్తుందని పోలీస్ అధికారి అన్నారు.
కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతంలోని బాచేగావ్ కు చెందిన ఓంకార్ (24)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 10న జిల్లా కేంద్రంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు మరవకముందే కాజాగా సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది.
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�