వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులపై కొండ్లెపు ముత్యం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బిగితే కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
Bengaluru : సోషల్ మీడియాలో పరిచయాలు, వాటినుంచి ఏర్పడ్డ బంధాలు చాలావరకు విషాదంతో ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిచయం ఒక హత్యకు దారితీసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని గొంతు నులిమి చంపాడు ఆమె ప్రియుడు.
‘నీ సంగతి చెప్త...ఒళ్లు పగుల్తది..’ అంటూ ఓ కాంగ్రెస్ నేత పోలీసులను బెదిరించిన ఘటన సోమవారం వైరల్గా మారింది. ఆలేరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
ఏటీఎం సెంటర్లకు వెళ్లిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు మార్చి వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
Woman with chain on neck | ఒక వ్యక్తి తన భార్య మెడకు గొలుసులు వేసి ఇంట్లో బంధించాడు. ఆమెను కొట్టడంతో పాటు వాతలు పెట్టాడు. భర్త బయటకు వెళ్లడంతో భార్య అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కు చేరుకున్నది. ఆ మహిళ మెడకు ల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర నడిబొడ్డున ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఏజెన్సీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం.. నగరంలోని తిలక్ గార్డెన్ చౌరస్తా, పోలీస్ కమిషన
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మారు పేర్లు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తలపెట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భార�
నిజామాబాద్ జిల్లా లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్డుపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలను శనివారం రూరల�
South Africa : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటన తూర్పు జోహన్నెస్బర్గ్లోని, క్లీవ్ల్యాండ్లో ఉన్న జంపర్స్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్లో మంగళవార�
వైద్యుల మధ్య వార్ నడుస్తున్నది. ప్రస్తుతం అది చిలికి చిలికి గాలివానలా మారింది. అంతేకాదు, ఇప్పుడది వైద్యరంగానికి చెందిన అసోసియేషన్ పరిధి దాటి ఠాణాకు చేరడం హాట్టాఫిక్ మారింది. ఈ వివాదానికి ఉమ్మడి కరీం