Books Dump Seize | అధిక ధరలకు పుస్తకాలనమ్ముతున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ డిమాండ్ చేశారు.
Fake cotton seeds | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తండాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తాజ్ బంజారా (Taj Banjara) హోటల్ను అధికారులు సీజ్ చేశారు. రెండేండ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ గేట్లకు తాళాలు వేశారు.
Hyderabad | శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పలు విద్యాసంస్థల బస్సులను వనస్థలిపురం వద్ద మన్నెగూడ ఆర్టీఏ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు వి�
Manipur | మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో భారీగా ఆయుధాలు లభించాయి. కక్చింగ్ జిల్లాలో మణిపూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న�
1 Crore Cash Seized | ఒక ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీంతో రాత్రి వేళ ఆ ఇంటిపై రైడ్ చేశారు. తనిఖీ చేయగా బస్తాలో దాచిన కోటి నగదును గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
Man Modifies Car Into Chopper | ఒక వ్యక్తి పాత కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి జరిమానా విధించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్ర
ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర ఆభరణాలు, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది