ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�
మండలంలోని కొల్లాపూర్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకునట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఆయన కథనం మేరకు మంగళవారం కొల్లాపూరు చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెబ్బేరుకు చెందిన స
ముంబయి అంతర్జాతీయ ఎయిర్పోర్టులో శుక్రవారం సుమారు రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి సౌతాఫ్రికా నుంచి కెన్యా మీదుగా ముంబయికి 4.47 కిలోల హెరాయిన్ను డాక్య�
లోదుస్తుల్లో దాచుకొని తరలిస్తున్న బంగారాన్ని శుక్రవారం ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి రెండు వేర్వేరు విమ�
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం �
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి గురువారం బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈకే 528 నంబర్ గల విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు�
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 30 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3.59 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుక
లోదుస్తుల్లో బంగారం దాచుకొని తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి వచ్చిన ప్రయ�
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
రాష్ట్రంలో ఈ నెల 9, 10న వేర్వేరు గ్రానైట్ వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్, కరీంగనర్లోని