మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
వివేక్ అనే వ్యక్తి కోసం గుజరాత్ నుంచి వచ్చిన రూ.2 కోట్ల హవాలా డబ్బును టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో హవాల�
వైద్యం పేరుతో పేదోళ్ల కష్టాన్ని దోచుకుంటున్న అనుమతులు లేని ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పది రోజులుగా 195 ఆసుపత్రులను తనిఖీ చేసి ఇప్పటివరకు 21 ఆసుపత్రులను సీజ్ చేశారు
హైదరాబాద్లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది. దీనిని హిమాయత్నగర్ నుంచి హయత్నగర్కు ఒక కారులో తరలిస్తుండగా నార్త్జోన్ పోలీసులు పట్టుకొన్నారు. దీనిని ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుకు తరలించేందుకు
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన 7.695 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు కస్టమ్స్
మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు ద
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేటు దవాఖానలను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 28 మంది ప్రభుత్వ వైద్యులకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు దవ�
భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 71.620 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం
మనీలాండరింగ్కు సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారుల ఇండ్లు, కార్యాలయాలపై గత 8 ఏండ్లలో ఈడీ 3,010 దాడులు చేసి రూ.లక్ష కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది. ఈ స్థాయిలో సొమ్మును సీజ్ చేయడం చరిత్రలో మొ�
మండలంలోని కవేలి జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో 720 క్వింటాళ్ల రేషన్ పట్టుబడింది. ఎస్సై సురేశ్ వివరాల ప్రకారం.. కవేలి 65వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గు