ఐనవోలు, డిసెంబర్ 18 : ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.
ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.