జిల్లాలోని రైతులు వరి పంట సాగులో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వాడుతున్నారు. దుక్కులు దున్నడం, వరినాట్లు, కట్టలు వేయ డం లాంటి వాటికి ట్రాక్టర్లు అవసరమువుతాయి. పంట కోతకు హార్వెస్టర్లను వినియోగిస్తున్నారు.
Sand dump | మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపులో వేసిన ఇసుక డంపు ను తహసీల్దార్ సురేష్ ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీశైలం 15 ట్రాక్టర్ల ఇసుక డంపును సీజ్ చేశారు.
పల్లె ప్రగతిలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. ప్రతి ఇంటి నుంచి తడి, పోడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్యార్డుకు తరలించేది. దీంతో ప్రతి పల్లె పరిశుభ్రం
అధికారుల కన్నుగప్పి అక్రమార్కులు యధేచ్చగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధిర మండలం నక్కల గరుబు (బుచ్చిరెడ్డిపాలెం) గ్రామ సమీపంలో గల వైరా నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా దారు�
PM Modi | జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశంపై కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. టూత్పేస్ట్ నుంచి ట్రాక్టర్ల వరకు ప్రతి వస్తువు ధరలపై పన్నుభార�
“గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడింది. ఆర్థిక భారాన్ని మోయడం మాతోకాదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదన అనుభవిస్తున్నం. పారిశుధ్య ట్రాక్టర్�
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు కళకళలాడిన గ్రామ పంచాయతీలు.. ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారాయి. పాలకవర్గాలు లేక పాలన పడకేయగా, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువై సమస్యల్లో చిక్కుకొని కొట్ట
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న
మోర్తాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ‘ఆగని ఇసుక దోపిడీ’ శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రిక శుక్రవారం కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ తనిఖీలు చేపట్టి.. ఇసుకను అక్రమంగా తరలి�
‘పల్లెల ప్రగతే దేశానికి పట్టుకొమ్మ’ అన్నారు పెద్దలు. కానీ అవే పల్లెలకు నేడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొ
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, తాగునీరు సరఫరా చేసేందుకు, మొక్కల పెంపకం కోసం ట్యాంకర్లను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పంచాయతీలకు ట్రాక్టర్లు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో పచ్చ