“గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడింది. ఆర్థిక భారాన్ని మోయడం మాతోకాదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదన అనుభవిస్తున్నం. పారిశుధ్య ట్రాక్టర్�
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు కళకళలాడిన గ్రామ పంచాయతీలు.. ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారాయి. పాలకవర్గాలు లేక పాలన పడకేయగా, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువై సమస్యల్లో చిక్కుకొని కొట్ట
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న
మోర్తాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ‘ఆగని ఇసుక దోపిడీ’ శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రిక శుక్రవారం కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ తనిఖీలు చేపట్టి.. ఇసుకను అక్రమంగా తరలి�
‘పల్లెల ప్రగతే దేశానికి పట్టుకొమ్మ’ అన్నారు పెద్దలు. కానీ అవే పల్లెలకు నేడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొ
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, తాగునీరు సరఫరా చేసేందుకు, మొక్కల పెంపకం కోసం ట్యాంకర్లను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పంచాయతీలకు ట్రాక్టర్లు వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో పచ్చ
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ రెసిడెన్షియల్ క
Farmers Protest | రైతుల ఢిల్లీ చలో నిరసన కార్యక్రమంపై పంజాబ్-హర్యానా హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది. నిరసనలో ట్రాక్టర్ ట్రాలీలను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ�
Dilli Chalo: వేల సంఖ్యలో రైతులు.. వేల సంఖ్యలో ట్రాక్టర్లు.. ఢిల్లీకి బయలుదేరాయి. పంజాబీ నుంచి ఆ రైతులు దేశ రాజధాని దిశగా వెళ్తున్నారు. ఆరు నెలలకు సరిపడా రేషన్తో వాళ్లు ముందుకు సాగుతున్నారు.
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సోనాలికా..దేశీయ మార్కెట్లోకి ఒకేసారి పది ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టైగర్ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు 40 హెచ్పీల నుంచి 75 హెచ్�