మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం జహీరాబాద్లో ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నద�
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు
దళితజాతి సముద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎస్సీ సంక్షేమంలో మకుటాయమానంగా నిలుస్తున్నది. బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల దళిత కుటుంబానికి రూ.10 లక్�
విడ్కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్లో �
హైదరాబాద్, జూన్ 8: దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా రాష్ట్రంలోకి సరికొత్త ఆరు ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. యువో టెక్+ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు
రేషన్ తరలింపునకు ప్రభుత్వ అనుమతి హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ తరలింపునకు గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లను వినియోగించుకొనేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింద
వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇ�
కులకచర్ల : డీసీసీబీ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలను అందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో డీసీసీబీ ఆధ్వర్యంలో సాల్వీడ్ గ్