పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాక్టరు ప్లాంట్లో ఈ నెల 16న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయగా, గుర్�
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
Agriculture Equipments | ఇన్నాళ్లు మూస పద్ధతిలో వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు వినూత్న సాగుపై దృష్టి సారించారు. ఆధునిక యంత్రాలతో సేద్యం చేస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు.
కాంగ్రెస్ జమానా రైతులను ఆగం పట్టించింది. నిండా కరెంటు ఇవ్వలేని ఆ పార్టీ వ్యవసాయ యాంత్రికీకరణలోనూ అదే ధోరణి
ప్రదర్శించింది. వివిధ పథకాలతో వ్యవసాయం స్థిరీకరణకు కంకణం కట్టుకున్న కేసీఆర్ అన్నదాతలకు అడు�
మహీంద్రా గ్రూపునకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్..నూతన శ్రేణి మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 40 నుంచి 50 హెచ్పీ విభాగంలో విడుదల చేసిన ఈ మాడళ్లు రూ.6.9 లక్షల ప్రారంభ ధరతో రూ.9.95 లక్షల గరిష్ఠ స్థాయిలో �
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో అమ్మపాలె
మహిళల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేలా నూతన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం జహీరాబాద్లో ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నద�
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు
దళితజాతి సముద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎస్సీ సంక్షేమంలో మకుటాయమానంగా నిలుస్తున్నది. బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల దళిత కుటుంబానికి రూ.10 లక్�