నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు �
రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
Private travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private travels bus) రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్చేస్తున్నారు
ఆసిఫాబాద్ : అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న దుకాణాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. అదనపు కలెక్టర్ రాజేశం వాంకిడి మండలంలోని పత్తి కొనుగోలు వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ మండల�
మయన్మార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం | ణిపూర్ టెగ్నౌపాల్ జిల్లాలో భారత్ - మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోల�
ఆసిఫాబాద్: జిల్లాలో భారీగా కల్తీమద్యం పట్టుబడింది. చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోర్సినిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని, దానిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీ�