ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీన
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను శాంతి భద్రతల పోలీసులకు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఆ వాహనాలు, వాహనదారుల గత చరిత్ర గు రించి
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ-సిగర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ-సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అ�
బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పట్టణ పోలీసు పట్టుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివర�
గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.రెండు లక్షల విలువైన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జి అదనపు డీసీపీ వ�
ప్రభుత్వ అనుమతి లేని సోయా విత్తనాలు నిల్వ చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 150 బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమాల్కాపూర్ గ్రామంలో ఉన్న రాధాక�
భారీ డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేయడంతోపాటు 500 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఓ మహిళ జింబాంబ్వే
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
చైనాకి చెందిన దిగ్గజ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి గట్టి షాక్ తగిలింది. విదేశీ మారక చట్టం(ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘన కేసులో షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రూ.5,551 కోట్ల బ్యాంకు డిపాజిట్ల
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల మేర ఆస్తులను
కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్�
రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్ప�
తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాలకు మారకద్రవ్యాన్ని తరలించిన ఆరోపణలపై చెన్నైకి చెందిన సదరన్ అగ్రిఫురేన్ ఇండస్ట్రీస్ (ఎస్ఏఐపీఎల్)కి చెందిన రూ.294 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్