మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ రైతన్నలను నిండా ముంచింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడగా, వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన వడ్లు తడిశాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. సోమవారం వర్ష సూచనలు లేకపోవడంతో రైతులు
కాంట వేయని ధాన్యం ఒకవైపు...కాంట వేసినా రవాణా చేయని ధాన్యం మరోవైపు.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొంథా తుఫాన్తో ఆగమాగమైంది. నల్లగొండ నియోజక వర్గంలోని ఆరు హాకా, ఆరు మ్యాక్స్ సెంటర్లు ఉండగా మొత్తగా
అధికారంలోకి వస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. రబీ సీజన్(2024-25)లో వడ్లు అమ్మగా, ఎప్పుడెప్పుడు డబ్బులిస్తారోనంటూ రైత�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమీషన్ల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. ప్రధానంగా ఈ సారి ఐకేపీ కేంద్రాలను అధికార పార్టీ నేతలే నడుపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో గతంలో నడిచే ఐకేపీ కేంద్రాలను నిర్వీర్యం చే�
ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా అధికారులు ఆ ప్రకటన ఆధారంగా దొడ్డు ధాన్యం, సన్న ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అ
పలు జిల్లాల్లో శనివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని బాన్సువాడ-బోధన్
అన్నదాతకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.. సాగు నుంచి పంట అమ్ముకునే వరకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక.. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయక.. అవసరానికి యూరియా దొరకక ఇబ్బందులు పడిన రైతులు.. అనేక అవస్థల�
సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామంటూ హామీనిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కర్షకులను నిలువునా మోసం చేస్తోంది. ఖమ్మం జిల్లాలోని సుమారు 18 వేలమందికిపైగా రైతులు గత యా�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లకు ముందే ధాన్యం నీటమునగడం�