అన్నదాతల పంటల సాగుకు పెట్టుబడి కోసం సకాలంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ పెడుతోంది. కర్షకుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు చెల్లింపులను కూడా సకాలంలో చేయడం లేదు
ఎన్నికల వేళ సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం చేతికొచ్చాక బోనస్ చెల్లింపుల్లో కాలయాపన చేస�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రూ.91 లక్షల విలువైన ధాన్యం అక్రమంగా అమ్ముకోవడం, ఏడుగురిపై కేసు నమోదు కావడం, అందులో అధికార పార్టీ నాయకులు ఉన్నట్టు ఆరోపణలు రావడం తీవ్ర క
రెండున్నరేండ్ల పాలనలో కాంస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇది పాలన చేతగాని ప్రభుత్వమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసం
పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్య�
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
ప్రజాపాలనలో రైతన్న గోస చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సర్కారు కొనకపోవడంతో ఇప్పటికీ రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైస్ మిల్లు వద్దకు తీసుకువచ�
వరినారు పోసేందుకు గడిని తొలగిస్తూ పొలం వద్దనే ఓ రైతు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన ఊట్కూరి శంకరయ్య (52) వ్యవసాయ పనుల కోసం ఆదివారం ఉదయం పొలాని
నిర్మల్ జిల్లాలో వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల
నిర్మల్ జిల్లాలో వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి జొన్న కొనుగోళ్లు ముగిసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో గోదాములు నిండిపోవడంతోపాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని, రైతుల�
బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు ఆగమయ్యారు. సోమవారం సుమారు అరగంటపాటు కురిసిన వర్షంతో యార్డులో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు పడ్డారు. పలువురి రైతులకు చెందిన జొన్న బస్తాలు వర్షానిక
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�
తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు రెండు కిలోలు చొప్పున కోత విధిస్తుంటే.. కాంటాలు వేసిన ధాన్యం మిల్లులకు ఎగుమతి చేయడం కోసం లారీల యజమానులు వెయింటింగ్ చార్జీల పేరిట బస్తాకు రూ.10 చెల్లిస్త�