ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సా�
యాసంగి సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. యాసంగి ధాన్యం సేకరణ, యూరియా పంపిణీ, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా అధికారుల హాజరు తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు డాక్టర్ �
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. తేమ పేరిట సాకులు చెబుతూ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ద�
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. ఏడాదిపాటు పంట పెట్టుబడికి ఎగనామం పెట్టడం, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించకపోవడంతో రైతుల�
వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్�
‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజ
కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అగ్గువకే బయటి మార్కెట్లో వడ్లను అమ్ముకు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దీటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్న జూలూరుపాడు సబ్ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని�
ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు రెండో రోజు సైతం మూతపడ్డాయి. దీంతో మంగళవారం పత్తి పంటను సీసీఐ �
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలో 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా ప�