ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి జొన్న కొనుగోళ్లు ముగిసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో గోదాములు నిండిపోవడంతోపాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని, రైతుల�
బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు ఆగమయ్యారు. సోమవారం సుమారు అరగంటపాటు కురిసిన వర్షంతో యార్డులో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు పడ్డారు. పలువురి రైతులకు చెందిన జొన్న బస్తాలు వర్షానిక
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�
తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు రెండు కిలోలు చొప్పున కోత విధిస్తుంటే.. కాంటాలు వేసిన ధాన్యం మిల్లులకు ఎగుమతి చేయడం కోసం లారీల యజమానులు వెయింటింగ్ చార్జీల పేరిట బస్తాకు రూ.10 చెల్లిస్త�
సన్న వడ్లకు క్వింటాక్ రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీకి సున్నం పెడుతున్నది. గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన వడ్ల బోనస్ నేటికీ రైతుల ఖాతా లో పడకపోగా ప్రస్తుత సీజన్లో అసలు కొ�
నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
‘వరి వద్దంటే నీకు ఉరే. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధాన్యం మొత్తాన్ని సేకరించడమే కాదు, గిట్టుబాటు ధరకు అదనంగా రూ.500 బోనస్ కూడా ఇస్తాం. వడ్లు.. బియ్యం వి�
Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. యాసంగి సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంలా మారింది. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో నిండా మునగాల్సి వస్తున్నది. మంగళవారం రాత్రి 8గంటల తర్వాతి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు పడిన అకాల వర్షంతో రెక్కల కష్టం నీళ్లపాల
ఆరుగాలం కష్టపంచిన వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్ద కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వడ్లు వానన�
అకాల వర్షం.. రైతులను అతలాకుతలం చేసిం ది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరుగా లం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్నను అమ్ముక�