రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా వి�
పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో మగ్గుతున్నదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం బోథ్ మారెట�
రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర
జిల్లాలో చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు రైతన్న అరిగోస పడుతున్నాడు. గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను కల్లా లు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబెట్టి ప్రభుత్వం ఎ�
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంట అమ్మకానికి వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను సేకరిం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే కనిపిస్త�
ధాన్యాన్ని అమ్ముకొనేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నరు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాట�
నల్లగొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పడిగాపులు తప్పడంలేదు. గత నెల రెండు, మూడో వా రంలో ధాన్యం తెచ్చిన రైతులు సైతం నేటికి కాంటాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో సజావుగా స
‘వడ్లు తూకం 15 రోజులైనా గోదాము కు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతాం మేడం.. లారీలు పంపండి’ అంటూ నెన్నెల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు..కలెక్ట�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -సిద్దిపేట రోడ్డు పై రైతులు బైఠాయించి వరిధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని బుధవారం ధర్నా చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. నత్తనడకన కొనుగోళ్లు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన కర్షకులకు ఇప్పుడు కష్టాలే మిగిలాయి. కాలం నెత్తిమీదికి వచ్చి�
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా సర్కారు నుంచి స్పందన కరువైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడు�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
వడ్ల కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నర్సింహులపేట మండలం వస్రంతండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కాంటాలు పెట్టడం లేదని మంగళవారం వడ్ల బస్తాలకు నిప్పు పెట్ట�