దామరచర్ల మార్కెట్ యార్డులో లారీల కొరతవల్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. మండలంలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఈనెల 6న మండలంలో 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు గతనెల 10వ తేదీ నుంచి ధాన్యాన్ని తీ�
సందు దొరికితే చాలు.. సన్నధాన్యం రైతును నిలువు దోపి డీ చేసేందుకు రైసు మిల్లర్లు కుట్ర చేస్తున్నారు. ఆరంభంలో మంచి ధర పెట్టి తీరా ధాన్యం ట్రాక్టర్లు బారు లు తీరే సమయంలో ధరను అంతకంతకూ తగ్గించి వేస్తున్నారు. స�
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతున్నకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రేవంత్రెడ్డి పాలనలో రైతు సంక్షే మం నోటి మాటగా, కాగితాలకే పరిమితమైంది. వేలకు వేలు పె
నాటి కేసీఆర్ పాలనలో రైతుపై ప్రేమతో సకలం సమకూరిస్తే... నేటి కాంగ్రెస్ పాలనలో పాలకులు రైతులంటేనే కపట ప్రేమ కనపరుస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ రైతుబంధు కోసం మొదలయ్యే ఎదరుచూపులు అన్ని దశల్లోనూ తప్పడం లేదు. �
నెల్విడి ఎత్తిపోతల పథకం కింద ఎండుతున్న పంటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటు అధికారులు.. అటు ప్రజా ప్రతినిదులు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ పక్షం రోజులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పా
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై ధాన్య రాసులు పోసుకున్న రైతులకు ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పంటలను పట్టణాల్లోని దళారులకు విక్రయిస్తున్నా�
ఆ వరి వంగడం నాసిరకమో లేక నకిలీదో తెలియదు కానీ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా సదరు విత్తనాలు వేసిన రైతులకు కోతలు ఎప్పుడు చేపట్టాలో అర్థం కావడం లేదు... ఎప్పుడో ఒకప్పుడంటూ కోత కోస్తే దిగు�
జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, కందుకూరు తదితర ప్రాంతాల్లో వరితోపాటు కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. మామిడి �
సూర్యాపేట జిల్లాలో గత ఐదారు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కొనుగోలు కేంద్రాల కోసం రెండు సార్లు సమావేశాలు పెట్టిన అధికారులు వెంటనే ప్రారం�
రైతు భరోసాపై రైతులకు నమ్మకం సన్నగిల్లింది. సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చివరలో.. అది కూడా విడుతల వారీగా ఇస్తామని చెబుతుండడంతో పథకం ఉద్దేశం నీరుగారుతోంది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమ�
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా మాటలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పంటలకు 9గంటల నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవ
సాగు నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి.. ఆదుకోండి సారు.. అంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు గుగులోత్తండాకు చెందిన రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తండాకు చెందిన పలువురు రైతులు మ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు వందలాది ఎకరాల్లో మక్క నేలవాలింది. కంకిదశకు వచ్చిన పంట కింద పడడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జగిత్య�