ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు వందలాది ఎకరాల్లో మక్క నేలవాలింది. కంకిదశకు వచ్చిన పంట కింద పడడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా జగిత్య�
సెకండ్ హ్యాండ్ ట్రాక్టరైనా కొనుక్కుంటే చాలు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆరాటపడే గుణశేఖర్ కథ ఇది. తన కుటుంబం చుట్టే ఈ కథంతా సాగినా.. ట్రాక్టర్ కొనడానికి అప్పిచ్చిన పెద్దమనిషి సిద్ధిరాజు, దాని
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్పా చేతల్లో లేదు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రైతులకు అన్ని కష్టాలే... ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతు భరోసాకు నిధులు రెడీగా ఉన్నాయి... ఎన్నికల కోడ్ అవ్వ�
మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ‘రైతుభరోసా’ డబ్బులు పడతాయన్నారు.. ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్లు తెచ్చింది రైతుభరోసా పథకం కోసమేనని నమ్మబలికారు.. కానీ, రోజులు గడుస్తున్నాయి తప్ప కాంగ్రెస్ సర్కార్ ఆ ముచ్చటే
ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సా�
యాసంగి సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. యాసంగి ధాన్యం సేకరణ, యూరియా పంపిణీ, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా అధికారుల హాజరు తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు డాక్టర్ �
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. తేమ పేరిట సాకులు చెబుతూ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ద�
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. ఏడాదిపాటు పంట పెట్టుబడికి ఎగనామం పెట్టడం, అనేక కొర్రీలు పెట్టి రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించకపోవడంతో రైతుల�
వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్�
‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజ
కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.