ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మాణిక్యారం, ఎర్రబోడు గ్రా
ధాన్యానికి మద్దతు ధర రావడంలేదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. దసరా సెలవుల తర్వాత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఎడగారు చివరి ధాన్యం సహా వానకాలం వడ్లు సోమవారం పెద్దఎ�
Harish Rao | దక్షిణ భారత దేశం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిన్నచూపు అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గోధుమలకు మద్దతు ధర పెంచి, వడ్లకు పెంచలేదు. గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అని నిప్పు�
ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జర�
‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా..’ అనే పాట ఉమ్మడిరాష్ట్రంలో వినిపించని రోజు లేదు. సాగునీటికి నోచుకోక.. చేతిలో పనుల్లేక పొట్టచేత పట్టుకొని ఊరుదాటిన వారితో మహబూబ్నగర్ వలసల జిల్లాగా మారింది.
వర్ష బీభత్సం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సన్నరకం వడ్లకు రూ.500ల బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కారు బోగస్ మాటలు చెప్పిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో కష్టనష్టాలకోర్చి పంటలు పండించగా, కాంగ్రెస్ మొండిచేయి చూపించింది.
యాసంగి కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదు. సన్నాలు సాగు చేసిన రైతులకు క�
రైతులు ధాన్యం అమ్మగా.. సకాలంలో డబ్బు లు ఇవ్వకపోవడంతో గురువారం దూలపల్లి నూజివీడు సీడ్స్ కంపెనీ ఎదుట మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెం దిన రైతులు ఆందోళన చేపట్టారు.
క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ అన్నదాతలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తరువాత వారిని అడుగడుగునా మోసం చేస్తోంది. తొలుత ‘క్వింటా వడ్లకు రూ.500 బోనస్' అంటూ ఎన్నికల్లో మాట ఇ�
రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న జిల్లాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో సన్నాలు పం డించిన రైతులకు బోనస్ ప్రయోజనం అతిస్వల్పంగానే దక్కింది.
దశాబ్దాలుగా పడావు పడి నెర్రెలు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం! సాగునీటి గోస తీర్చి రైతుల కన్నీళ్లు తుడిచింది కాళేశ్వరం! తెలంగాణకు జీవధారగా మారి రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మ�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం లక్ష్యం చేరలేదు. నిర్దేశించుకున్న టార్గెట్ను అధిగమించలేదు. సుమారు 80వేల మెట్రిక్ టన్నుల వడ్ల్ల కొనుగోలుకు దూరంలో ఆగిపోయింది.
వానకాలం వచ్చినా మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తికాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 498 సెంటర్ల ద్వారా 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 3.10