కర్ణాటక నుంచి ధాన్యం లారీల్లో తెలంగాణలోకి యథేచ్ఛగా తరలిస్తున్నది. తెలంగాణ-కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నా సంబంధిత అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో �
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.
తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువా రం ఆంద�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అగ్గువకే బయటి మార్కెట్లో వడ్లను అమ్ముకు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దీటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్న జూలూరుపాడు సబ్ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని�
ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు రెండో రోజు సైతం మూతపడ్డాయి. దీంతో మంగళవారం పత్తి పంటను సీసీఐ �
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలో 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా ప�
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. �
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కొడిమ్యాల మండల రైతులు ఆగ్రహించారు. 40కిలోల సంచికి మూడు కిలోల చెప్పున కటింగ్ చేస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో భగ్గుమన్నారు. ఆదివార�
ఈ సారి వానాకాల సీజన్ రైతులకు కలిసి రాలేదు. మొంథా తుపాను రూపంలో రైతులు కుదేలయ్యారు. చేతికి అందివచ్చిన వరి పంట పొలాల్లోనే మురిగి పోయింది. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాలకు పైగా పంట నీటి మునిగింది .
అరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం..మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో
ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో ర
ఏటా వానకాలం సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతులను పట్టి పీడిస్తున్నది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి ఉంది. దీంతో నకిలీలతో రైతులు బేజా�