యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లావ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్�
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గడిచిన ఏడేండ్లలో ఏకంగా 117 శాతం సాగు వృద్ధి జరిగింది. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 62.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2020-21లో
భారతదేశంలో 85% గ్రామీణ మహిళలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. భూమిలో విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పొలంలోని ప్రతి మూలా ఆమె చెమటతో తడుస్తుంది. శ్రామిక మహిళల చేయి తగలగానే పుడమి పొరలు పులకరించి పో�
ప్రాజెక్టుల నిర్మాణం, విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో యాసంగి సాగు బ్రహ్మాండంగా సాగుతున్నది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ
ఈ దశలో గుళికలను కాకుండా పిచికారీ మందులను వినియోగించాలి. ఫిప్రోనిల్-5 శాతం 2 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు ప్రతీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి సమా�
సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. ఈ సీజన్లో 85 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 50 వేల ఎకరాల్లో నాట్ల�
వానకాలం ధాన్యం కొనగోళ్లు పూర్తయ్యాయి. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడడంతో ప్రభుత్వ కొనుగోళ్లు కాస్త తగ్గాయి. ధాన్యం కొన్న వెంటనే రైతులకు దాదాపు చెల్లింపులు జరిపారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన క�
యాసంగి సాగు జోరుగా కొనసాగుతున్నది. గురువారం నాటికి రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత యాసంగితో పోల్చితే 100 శాతం సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం.