నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉన్నది కేంద్రం ప్రభుత్వం వైఖరి. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిజాలను దాచి నిస్సిగ్గుగా అబద్ధాలు వల�
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన �
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ
ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కే�
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్న
కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శ�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, మాలో�
వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మ�
Minister Niranjan Reddy | కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొన్నాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. యాసంగిలో వరి సాగుచేయొద్
వరికి కేరాఫ్గా ఉన్న ఉమ్మడి శామీర్పేట మండలంలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో
‘ఇకపై దేశంలో ఉప్పుడు బియ్యం కొనే ప్రశ్నే లేదు.. రాష్ర్టాలు తమకు అవసరాలుంటే.. భేషుగ్గా కొనుక్కోవచ్చు. మేం మాత్రం కొనేది లేదు..’ కేంద్ర ప్రభుత్వం లోక్సభ సాక్షిగా ప్రకటించిన విధాన నిర్ణయమిది.
కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర