టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
ధాన్యం సేకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశార
దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటారు యువ హీరో సువీక్షిత్. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రంలో నటిస్తున్న సువీక్షిత్కు సుకుమార్
రాష్ట్రంలో వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం 35 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం 34.21 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాది యాసంగ
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు సాధించి, దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వానకాలం సీజన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధి�
కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోల�
కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు తెలంగాణ రైతులు ఉద్యమిస్తే కేంద్రం తట్టుకోలేదు క్షమాపణ చెప్పి కేంద్రం తప్పులు దిద్దుకోవాలి: మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే త�
కేంద్ర మంత్రి గోయల్గారూ.. ఈ చిత్రాలు చూడండి. తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి ఇది. గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తరలించకపోవడంతో జీరోస్పేస్కు చిరునామాలు ఇవి. జనగామ, కరీంనగర్, సిద్దిపేట, స
చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల �
ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే అధికం మరో 30-40 లక్షల టన్నులు వచ్చే అవకాశం 14 జిల్లాల్లో 1,982 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కేంద్రం అనుమతిచ్చింది 60 లక్షల టన్నులకే హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వానకాలం
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�