హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�
1064 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 11 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1062 మ�
కేంద్ర ప్రభుత్వమే బియ్యాన్ని సేకరించాలి పంటల మార్పిడి విధానం ప్రకటించాలి వరిపై బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి రాష్ట్ర నేతలను అధిష్ఠానం అదుపులో పెట్టాలి మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబా
పక్కా లెక్క చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ సీఎం కేసీఆర్ మాట అక్షర సత్యమని తేటతెల్లం బీజేపీ నేత బండి సంజయ్కి దిమ్మదిరిగే షాక్ తెలంగాణ వానకాలం వరి సాగు నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ వెల్లడి ఇది కేంద
రూ.5,392 కోట్ల రుణానికి కేంద్రం అనుమతి కేంద్రం లక్ష్యం కన్నా 7 శాతం అదనంగా రాష్ట్ర వ్యయం హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ విధించిన మూలధన వ్యయం లక్ష్యాలను తెలంగా ణ అందుకున్నది. తద్వారా అద
Gangula kamalakar | రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్నదని మంత్రి గంగుల కమలాకర్ (minister Gangula kamalakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా?
Minister KTR | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
Minister Errabelli | రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండల
విత్తనాల క్రయ విక్రయాలపైనా ఆంక్షలు లేవు హైకోర్టుకు విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ): యాసంగి పంటకోసం వరి విత్తనాలను విక్రయించరాదని ఏ విధమైన నిషేధాన్ని విధించలేదని రాష్�
అవసరమైన చోట వెంటనే కొనుగోలు కేంద్రాలు కలెక్టర్లకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు సూచన హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యమంతా కొన�
మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమా�
ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�