మంత్రి ఎర్రబెల్లి | వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ధర్నాలు, నిరసనలు చేస్తామన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి సిగ్గుందా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
డిచ్పల్లి : టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నియోజకవర్గంలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ప�
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా
మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బ
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
రికార్డు స్థాయి వరి సాగుపై విషపు రాతలు కాలుష్యానికి కార్ఖానా అంటూ శాపనార్థాలు వరి పండించే కోస్తాంధ్రలో కాలుష్యం లేదా! తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నట్టు దుష్ప్రచారాలు హరితహారం విజయాలు పట్టని ఆంధ్రా మీడియా
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�
కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనేది లేదంటున్న కేంద్రం నిల్వల పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం వరి సాగు ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వరి వేయటమంటే రైతులు ఉ�
మూడు నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి తేల్చి చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే త
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
పెద్దపల్లి జిల్లా హరిపురంలో ఘటన ఓదెల, ఆగస్టు 2: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల హరిపురంలోని ఓ పొలంలో భూమి కుంగింది. గ్రామంలోని ఈద పెద్ద ఓదెలు తన పొలాన్ని ఐలేశ్కు కౌలుకు ఇచ్చారు. అతను నెల రోజుల క్రితం వరి నాటు వ�
ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�