ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�
అబ్బురపరుస్తున్న ఉత్తరప్రదేశ్ వాసులు నిజాంపేట, జూలై 11: సాధారణంగా వరి నాట్లు మహిళలే వేస్తుంటారు. కానీ, ఇటీవల పలు జిల్లాల్లో మగవారు నాటేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మగ కూలీలు సాల�
సోన్, జూలై 6: వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తే బోలెడు లాభాలు ఉన్నాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లలోని తన పొలం లో వెదజల్లే పద్ధతిలో
ఈ రాష్ట్రం నుంచే 140.82 లక్షల టన్నులు కొనుగోలు సీఎంఆర్ అప్పగింతకు సెప్టెంబర్ 30దాకా గడువు రైతులు సన్నరకాలనే సాగుచేయాలి ఎఫ్సీఐ రీజినల్ జీఎం అశ్వినీకుమార్ గుప్తా హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): తెలంగా�
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడి�
ఇయ్యాళ తెలంగాణ అన్నపూర్ణ. పుట్ల కొద్దీ వడ్లు. బస్తాల నిండా బియ్యం. ఊరిప్పుడు పుదించిన మందగంప. పెద్ద రైతులే కాదు, చిన్న, సన్నకారు రైతులు కూడా మస్తు ఖుషీగున్నరు. పుష్కలంగ ధాన్యం పండింది. పండిన పంటను ప్రభుత్వం
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�
రాష్ట్రంలో 2021 వార్షిక వ్యవసాయం జూన్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సాగు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల ప్రగతిభవన్లో వ్యవసాయ అధికారులతో మొద�
నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�
మహబూబ్నగర్ : ఒకవేళ వర్షాలు కురిస్తే రైతులు సేకరణ కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. సేకరణ పూ�