విత్తనాల క్రయ విక్రయాలపైనా ఆంక్షలు లేవు హైకోర్టుకు విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్2 (నమస్తే తెలంగాణ): యాసంగి పంటకోసం వరి విత్తనాలను విక్రయించరాదని ఏ విధమైన నిషేధాన్ని విధించలేదని రాష్�
అవసరమైన చోట వెంటనే కొనుగోలు కేంద్రాలు కలెక్టర్లకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు సూచన హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యమంతా కొన�
మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమా�
ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�
మంత్రి ఎర్రబెల్లి | వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ధర్నాలు, నిరసనలు చేస్తామన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి సిగ్గుందా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
డిచ్పల్లి : టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నియోజకవర్గంలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ప�
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా
మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బ
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
రికార్డు స్థాయి వరి సాగుపై విషపు రాతలు కాలుష్యానికి కార్ఖానా అంటూ శాపనార్థాలు వరి పండించే కోస్తాంధ్రలో కాలుష్యం లేదా! తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నట్టు దుష్ప్రచారాలు హరితహారం విజయాలు పట్టని ఆంధ్రా మీడియా
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�
కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనేది లేదంటున్న కేంద్రం నిల్వల పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం వరి సాగు ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వరి వేయటమంటే రైతులు ఉ�