ఈ రాష్ట్రం నుంచే 140.82 లక్షల టన్నులు కొనుగోలు సీఎంఆర్ అప్పగింతకు సెప్టెంబర్ 30దాకా గడువు రైతులు సన్నరకాలనే సాగుచేయాలి ఎఫ్సీఐ రీజినల్ జీఎం అశ్వినీకుమార్ గుప్తా హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): తెలంగా�
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడి�
ఇయ్యాళ తెలంగాణ అన్నపూర్ణ. పుట్ల కొద్దీ వడ్లు. బస్తాల నిండా బియ్యం. ఊరిప్పుడు పుదించిన మందగంప. పెద్ద రైతులే కాదు, చిన్న, సన్నకారు రైతులు కూడా మస్తు ఖుషీగున్నరు. పుష్కలంగ ధాన్యం పండింది. పండిన పంటను ప్రభుత్వం
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�
రాష్ట్రంలో 2021 వార్షిక వ్యవసాయం జూన్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సాగు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల ప్రగతిభవన్లో వ్యవసాయ అధికారులతో మొద�
నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�
మహబూబ్నగర్ : ఒకవేళ వర్షాలు కురిస్తే రైతులు సేకరణ కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. సేకరణ పూ�
6.68 లక్షల టన్నుల కొనుగోళ్లతో అత్యధికం వడ్ల కొనుగోళ్లలో ఆల్టైం హయ్యెస్ట్ రికార్డు ఉమ్మడి జిల్లాలో 14.37 లక్షల టన్నుల కొనుగోళ్లు మార్కెట్లలో మరో 3 లక్షల టన్నుల వరిధాన్యం ఎంఎస్పీ ఏర్పడిననాటి నుంచీ ఈసారే అత్య�
అత్యధికంగా నిజామాబాద్, నల్లగొండలో సేకరణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్టు పౌర�