కేంద్ర మంత్రి గోయల్గారూ.. ఈ చిత్రాలు చూడండి. తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి ఇది. గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తరలించకపోవడంతో జీరోస్పేస్కు చిరునామాలు ఇవి. జనగామ, కరీంనగర్, సిద్దిపేట, స
చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల �
ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే అధికం మరో 30-40 లక్షల టన్నులు వచ్చే అవకాశం 14 జిల్లాల్లో 1,982 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కేంద్రం అనుమతిచ్చింది 60 లక్షల టన్నులకే హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వానకాలం
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
Governor Tamilisai | ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగులు జరిగిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ప్రభుత్వం ఈసారి గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమ�
గోదాముల్లో స్థలం ఎక్కడ? ఎంత బియ్యమైనా ఇస్తాం ఎగుమతులపై దృష్టి పెట్టాలి రైస్ మిల్లర్ల నేత మోహన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత పరిస్థితికి భారత ఆహార సంస్థ (ఎఫ�
గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలి ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు జమయ్యేలా చూడాలి కలెక్టర్ బీ గోపి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల
యాసంగి బియ్యం కొనబోమన్న కేంద్రం ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యం ఇప్పటికే మొదలైన యాసంగి సీజన్ ఇతర పంటలపై దృష్టి పెట్టాల్సిందే ఆలస్యం చేస్తే కాలం ముగిసే ప్రమాదం సాగుపై సందేహాలకు ఏఈవోలకు ఫోన్ కేంద్రం.. యాస�
ఏడేండ్లలో ధాన్యం కొనుగోళ్లలో రికార్డు వాటి విలువ రూ.88 వేల కోట్లు ఈ స్థాయి కొనుగోళ్లు తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే కారణం ఆంక్షలతో సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలతో జాప్యం: పౌరస
వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
ఖమ్మం: జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించామని, రైతులు గందరగోళానికిన గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబార్లో బ�
ధాన్యం సేకరణపై కేంద్రంతో చర్చలకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, అధికారుల భేటీ ధాన్యం సేకరణపై ఎలాంటి నిర్దిష్ట హామీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్�