మూడు నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి తేల్చి చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే త
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
పెద్దపల్లి జిల్లా హరిపురంలో ఘటన ఓదెల, ఆగస్టు 2: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల హరిపురంలోని ఓ పొలంలో భూమి కుంగింది. గ్రామంలోని ఈద పెద్ద ఓదెలు తన పొలాన్ని ఐలేశ్కు కౌలుకు ఇచ్చారు. అతను నెల రోజుల క్రితం వరి నాటు వ�
ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�
అబ్బురపరుస్తున్న ఉత్తరప్రదేశ్ వాసులు నిజాంపేట, జూలై 11: సాధారణంగా వరి నాట్లు మహిళలే వేస్తుంటారు. కానీ, ఇటీవల పలు జిల్లాల్లో మగవారు నాటేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మగ కూలీలు సాల�
సోన్, జూలై 6: వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తే బోలెడు లాభాలు ఉన్నాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లలోని తన పొలం లో వెదజల్లే పద్ధతిలో
ఈ రాష్ట్రం నుంచే 140.82 లక్షల టన్నులు కొనుగోలు సీఎంఆర్ అప్పగింతకు సెప్టెంబర్ 30దాకా గడువు రైతులు సన్నరకాలనే సాగుచేయాలి ఎఫ్సీఐ రీజినల్ జీఎం అశ్వినీకుమార్ గుప్తా హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): తెలంగా�
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడి�
ఇయ్యాళ తెలంగాణ అన్నపూర్ణ. పుట్ల కొద్దీ వడ్లు. బస్తాల నిండా బియ్యం. ఊరిప్పుడు పుదించిన మందగంప. పెద్ద రైతులే కాదు, చిన్న, సన్నకారు రైతులు కూడా మస్తు ఖుషీగున్నరు. పుష్కలంగ ధాన్యం పండింది. పండిన పంటను ప్రభుత్వం
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�
రాష్ట్రంలో 2021 వార్షిక వ్యవసాయం జూన్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సాగు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల ప్రగతిభవన్లో వ్యవసాయ అధికారులతో మొద�