నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
రికార్డు స్థాయి వరి సాగుపై విషపు రాతలు కాలుష్యానికి కార్ఖానా అంటూ శాపనార్థాలు వరి పండించే కోస్తాంధ్రలో కాలుష్యం లేదా! తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నట్టు దుష్ప్రచారాలు హరితహారం విజయాలు పట్టని ఆంధ్రా మీడియా
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�
కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనేది లేదంటున్న కేంద్రం నిల్వల పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం వరి సాగు ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వరి వేయటమంటే రైతులు ఉ�
మూడు నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి తేల్చి చెప్పిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే త
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
పెద్దపల్లి జిల్లా హరిపురంలో ఘటన ఓదెల, ఆగస్టు 2: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల హరిపురంలోని ఓ పొలంలో భూమి కుంగింది. గ్రామంలోని ఈద పెద్ద ఓదెలు తన పొలాన్ని ఐలేశ్కు కౌలుకు ఇచ్చారు. అతను నెల రోజుల క్రితం వరి నాటు వ�
ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�
అబ్బురపరుస్తున్న ఉత్తరప్రదేశ్ వాసులు నిజాంపేట, జూలై 11: సాధారణంగా వరి నాట్లు మహిళలే వేస్తుంటారు. కానీ, ఇటీవల పలు జిల్లాల్లో మగవారు నాటేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మగ కూలీలు సాల�
సోన్, జూలై 6: వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తే బోలెడు లాభాలు ఉన్నాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లలోని తన పొలం లో వెదజల్లే పద్ధతిలో
ఈ రాష్ట్రం నుంచే 140.82 లక్షల టన్నులు కొనుగోలు సీఎంఆర్ అప్పగింతకు సెప్టెంబర్ 30దాకా గడువు రైతులు సన్నరకాలనే సాగుచేయాలి ఎఫ్సీఐ రీజినల్ జీఎం అశ్వినీకుమార్ గుప్తా హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): తెలంగా�
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో గత రెండేండ్లలో వ్యాపారాలు పూర్తిగా నడవలేదు. దీం తో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదా యం పడిపోయి ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడి�