మంత్రి సబితా ఇంద్రారెడ్డి | గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మే 15 వరకు జిల్లాల్లో అందుబాటులో ఉండాలి కంది 20 లక్షలు, పత్తి 75 లక్షల ఎకరాల్లో సాగు అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధ
ధాన్యం సిరుల తెలంగాణ | కోటి ఎకరాల మాగాణమైన తెలంగాణ.. రెండు కోట్ల టన్నుల ధాన్యం సిరుల తెలంగాణగా మారుతున్నది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 2.28 కోట్ల టన్నుల ధాన్యసిరులు పండనున్నాయని అంచనా
మేడ్చల్ జిల్లాలో 12 కేంద్రాలు ఏర్పాటు.. 72గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి మల్లారెడ్డి.. అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వెల్లడి మేడ్చల్, ఏప్రిల్3(నమస్తే తెలంగాణ): మేడ్చల్
వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు మేడ్చల్ జిల్లాలో 33,948 వేల మెట్రిక్ టన్నుల దిగుబడులపై అంచనా 13,579 ఎకరాలలో వరి విస్తీర్ణం 33,948 వేల మెట్రిక్ టన్నుల మేరకు రానున్న వరి దిగుబడి దిగుబడులకు అనుగుణ�
ధాన్యం కొనుగోలు | కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో వరి ప్రధాన పంట. ఈసారి సాగు మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. వానకాలంలో ఒక మోస్తరు వర్షాలు కురవడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రత�
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఖరీఫ్ వరిపంట దిగుబడి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 16 శాతం అదనపు వరిపంటను సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. ఖరీఫ్ మార్కెట్ సీజన్ సందర్భంగా నిన