నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�
మహబూబ్నగర్ : ఒకవేళ వర్షాలు కురిస్తే రైతులు సేకరణ కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. సేకరణ పూ�
6.68 లక్షల టన్నుల కొనుగోళ్లతో అత్యధికం వడ్ల కొనుగోళ్లలో ఆల్టైం హయ్యెస్ట్ రికార్డు ఉమ్మడి జిల్లాలో 14.37 లక్షల టన్నుల కొనుగోళ్లు మార్కెట్లలో మరో 3 లక్షల టన్నుల వరిధాన్యం ఎంఎస్పీ ఏర్పడిననాటి నుంచీ ఈసారే అత్య�
అత్యధికంగా నిజామాబాద్, నల్లగొండలో సేకరణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్టు పౌర�
ధాన్యం సేకరణలో ఆదర్శం నిర్మల్ జిల్లా రేవోజిపేట 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల సేకరణ దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్య�
హైదరాబాద్ : ఆదివారం కురిసిన తేలికపాటి నుంచి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కు�
తడిసినా, రంగుమారినా ఆందోళన వద్దు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యంగింజనూ కొంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. సీఎ�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మే 15 వరకు జిల్లాల్లో అందుబాటులో ఉండాలి కంది 20 లక్షలు, పత్తి 75 లక్షల ఎకరాల్లో సాగు అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధ