దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి.
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్వై నేతలు వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం నూకలను కొరియర్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ప
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
ఢిల్లీ దిగొచ్చి రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని, నూకలు వారికే చెల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కే
కుల సంఘాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ�
తెలంగాణ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎవరిది?
ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు ధాన్యాన్ని కేంద్రం క
గిరాకీ ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తాం అనేక అంశాలపై కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి లోక్సభలో ఎంపీల ప్రశ్నకు కేంద్రం జవాబు ధాన్యం కొనుగోలుపై బయటపడ్డ కేంద్రం పాలసీ ధాన్యం కొనుగోలునుంచి తప్పించుకొనే సంక�
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
ధాన్యం సేకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశార