తెలంగాణ రైతుపై కక్షసాధింపు చర్యతో కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించినా.. రైతుకు నష్టం కలుగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
ముందుగా ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు టోకెన్లు.. వారి మొబైల్కు ఓటీపీ రాష్ట్ర సరిహద్దుల్లో 51 చెక్పోస్టుల ఏర్పాటు రా రైస్ కొనిపించే బాధ్యత బండి, కి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కేబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ�
యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ముఖం చాటేసినా రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ర�
ఢిల్లీ దీక్షపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు బీజేపీ తీరును ఎండగట్టిన గులాబీ దండు టీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని కొనియాడుతున్న ప్రజలు కేంద్రం వడ్లు కొనాల్సిందే నంట�
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉన్నది కేంద్రం ప్రభుత్వం వైఖరి. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిజాలను దాచి నిస్సిగ్గుగా అబద్ధాలు వల�
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన �
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ
ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కే�
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్న
కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శ�