New year Greetings: ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం
Corona cases | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో కరోనా కేసులు (Corona cases) కూడా భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం 16 వేలకుపైగా కేసులు రికార్డవగా, కొత్తగా 22,775 మంది కరోనా బారిన పడ్డారు.
ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు హోం టెస్టింగ్ కిట్లతో ఇంటివద్ద కూడా సొంతంగా పరీక్షలు చేసుకోవచ్చు లక్షణాలు ఉంటే సెల్ఫ్ ఐసొలేషన్కు వెళ్లాలి కరోనా నేపథ్య�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్తో తొలి మరణం సంభవించిందా? ఈ వేరియంట్ సోకి మహారాష్ట్రకు చెందిన 52 ఏండ్ల వ్యక్తి మంగళవారం చనిపోయాడు. పింప్రీ చించ్వాడ్లోని ఓ దవాఖానలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అయితే, దీన్ని ఒ�
దుబాయ్: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. ఎనిమిదోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ ఫైనల్ చేరిన యువ భారత్.. శుక్రవారం భారీ వ�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కరోనా కొత్త వేరియంట్ క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి
Gold prices zooming up | బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మందగించిన పసిడి మెరుపులు.. కొత్త ఏడాదిలో కాంతులు విరజిమ్మవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా ప్రకంప�
Phone connections | దేశంలో గత ఏడేండ్లుగా టెలిఫోన్, మొబైల్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. 2014 మార్చిలో 75.23 శాతంగా ఉన్న టెలీ-డెన్సిటీ (సాంద్రత).. 2021 సెప్టెంబర్ నాటికి 86.89 శాతానికి పెరిగి
Omicron cases in India | దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీలో కొత్తగా 1,3
Volvo car price hike | నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు షాకిచ్చింది వొల్వో. జనవరి 1 నుంచి ఎంపిక చేసిన మోడళ్ళ ధరలను లక్ష రూపాయల నుంచి రూ.3 లక్షల వరకు పెంచుతున్నట్లు
Nihar Info expansion | ఈ-కామర్స్ రంగంలో ఉన్న నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఏపీలో 8 హెక్టార్లలో బెరైటీస్, డొలమైట్ క్వారీని 20 ఏండ్లపాటు లీజుకు తీసుకున్న ఒక మైనింగ్
UNICEF Photo of the Year | యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్ కోసం అంతర్జాతీయ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్లను చైతన్య పరిచే పరిస్థితుల మీద ఫోటోలు �
126 tigers have died in India in 2021 | భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇ�
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో 305 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సఫారీలు.. క�