కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒకే పూల్లో దాయాదులు టీ20 ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వ�
చివరి టీ20లో భారత మహిళల ఓటమి చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్ చేతిలో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా చేజార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి పోరులో హర్మ
న్యూఢిల్లీ, జూలై 15: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్లోకి రూ.5 కోట్ల విలువైన కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. రేసింగ్ కారు అయిన ఈ హ్యురాకాన్..కేవలం మూడు సెకండ్�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గం�
డబ్ల్యూటీసీ -2లో భారత్ ఆడే సిరీస్లివే దుబాయ్: 2021-2023 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్లో భారత్ స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే విదేశీ సిర
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). రూ.88.06 లక్షల ప్రారంభ ధరతో లభించను�
కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం ముంబై, జూలై 14: మాస్టర్కార్డ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు
Science study: దేశంలో బ్రెయిన్ స్ట్రోక్తో మరణించే వారి సంఖ్య అసాధారణ స్థాయిలో ఉందనడానికి తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో బుధవారం ప్రచురితమైన ఒక అధ్యయన పత్రమే నిదర్శనం.
జకార్తా: రోజువారీ కరోనా కేసుల్లో భారత్ను ఇండోనేషియా అధిగమించింది. ఆసియాలో కరోనా హాట్ స్పాట్ దేశంగా మారింది. ఇండోనేషియాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ఆ దేశంలో నిత్యం 40 వేలకుపైగా కరోనా పాజిటివ్ క�
త్రిసూర్: ఇండియాలో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ ఆ వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్న కేరళలోని త్రిసూర్కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి కరోనా పేషెంట్గా నిలిచిన వి�
కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవ�