90% మందిలో పెరిగిన ప్రతిరక్షకాలు: భారత్ బయోటెక్ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : కొవాగ్జిన్ బూస్టర్ డోస్తో మంచి ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. బూస్టర్ డోస్పై నిర్వహించిన ఫేజ్-2 ఫలిత
సీపీగ్రామ్తో అన్ని రాష్ర్టాలు, జిల్లాల పోర్టళ్ల ఏకీకరణ 24వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విజయవంతం ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భా�
214 రోజుల తర్వాత ఇదే తొలిసారి దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా 3 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు విదేశాల నుంచి వచ్చినవారికి 7 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. �
2021-22పై కేంద్రం అంచనా న్యూఢిల్లీ, జనవరి 7: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ 9.2 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) జాతీయ ఆదాయంపై తమ తొలి ముందస్తు అంచనాలను �
Coronavirus | ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రో�
దేశంలో దావానలంలా వ్యాపిస్తున్న వైరస్ వారంలోనే ఐదు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు మెట్రో నగరాలపై పంజా విసురుతున్న కరోనా మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు రాష్ర్టాలు, యూటీలకు కేంద్ర ప్రభుత్వం సూచ�
రెండో టెస్టులో భారత్ ఓటమి 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్ స్వదేశీ, విదేశీ పిచ్ అనే తేడా లేకుండా గత కొన్నాళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ బౌలింగ్ దళం ప్రతి�
విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడి బయోమెట్రిక్ చిప్తో ‘ఈ-పాస్పోర్ట్’ భద్రత భేష్ న్యూఢిల్లీ, జనవరి 6: భారతీయులకు త్వరలోనే ఈ-పాస్పోర్టులను జారీ చేయనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
రాజస్థాన్లో వృద్ధుడు(73) మృతి ఒక్క రోజే 58,097 కరోనా కేసులు రెట్టింపు వేగంతో మహమ్మారి వ్యాప్తి 8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరుగుదల దేశంలో 2,135 ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 5: ఇండియాలో ఒమిక్రాన్తో తొలి మరణం నమో�
దేశంలోనే తెలంగాణ ముందంజ మరో 2 కోట్ల పని దినాలకు కార్యాచరణ కూలీలకు 2,215 కోట్ల కూలి చెల్లింపు హైదరాబాద్, జనవరి 5 : ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి కేటాయించిన పనిదినా�
Omicron deaths: దేశంలో 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు టీకాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు కోటిమందికి పైగా