స్పెయిన్పై భారత హాకీజట్టు ఘన విజయం | ఒలిపింక్స్లో హాకీలో స్పెయిన్పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. పూల్-ఏ మూడో మ్యాచ్లో 3-0 తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు
మూడో రోజూ ఆకట్టుకోని భారత అథ్లెట్లు మనిక, నాగల్, సజన్, భవానీ పరాజయం శరత్ ముందంజ.. విశ్వక్రీడల్లో వరుసగా రెండో రోజు భారత అథ్లెట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజతం ప�
నేడు భారత్, శ్రీలంక రెండో టీ20 కొలంబో: వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు.. పొట్టి ఫార్మాట్లోనూ తొలి విజయంతో మంచి జోరుమీదున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున�
సోచి (రష్యా) : రష్యాలో జరుగుతున్న ఫిడే చెస్ ప్రపంచ కప్ పోటీలలో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. విదిత్.. 1.5-0.5 తేడాతో వాసిఫ్ రర్బైలి(అజర్బైజాన్)పై విజయం సాధించా�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 39,361 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరాయి. ఇందులో 4,11,189 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,05,79,106 మంది బాధితులు కోలుకున్నారు.
Bipin Rawat: మయన్మార్లోకి చైనా చొచ్చుకు వస్తున్నదని, దానిపై భారత్ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ సూచించారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి.
2047కల్లా సాధ్యం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్�
Tokyo Olympics | ఆర్చరీ మిక్స్డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్
కరోనా కేసులు| దేశంలో కొత్తగా 39,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. ఇందులో 3,05,03,166 మంది కోలుకోగా, మరో 4,20,016 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు.
కొలంబో: ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో భారీ మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆఖరి పోరులో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం కారణంగా 47 ఓవర్లక�
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నెల 28న భారత్ను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో ఆయన సమావేశమవుతారు. �