Single Dose Covid Vaccine | కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది.
Hockey India Team | నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం నెగ్గింది. గురువారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ 5-4తో జర్మనీపై విజయం సాధించింది. ఫలితంగా టోక్యో
Olympics | ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వహించేందుకు మాత్రం భారత్కు అవకాశం రాలేదు. కనీసం ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీ కూడా పడలేదు
ఒలింపిక్స్లో పథకాలు | టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు.
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
నాటింగ్హామ్: ఇండియాతో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. భారత జట్టులోకి గాయపడ్డ శుభమన్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఈ మ్యాచ్�
నిషేధం ఎత్తివేసిన యూఏఈ | భారత్తో పాటు ఐదు దేశాల ప్రయాణికులపై ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ (NCEMA) తెలిపింది. ఆంక్షలు అమలులో ఉన్నప్పటిక�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశ�
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి.. సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటా
ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్పుట్లో ఇండియాకు చెందిన తజిందర్పాల్ సింగ్ తూర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు.
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) పురుషుల హాకీలో ఇండియన్ జట్టు సెమీస్లో ఓడింది. బెల్జియం చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భారత్పై విజయం �