ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉన్నదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో మంగళవారం ఇంటర్నేషనల్ చాంబర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. పాక్లో
న్యూఢిల్లీ, జనవర్ 12: వారిద్దరూ అన్నదమ్ములు.. సరిహద్దులు వారిని 74 సంవత్సరాల పాటు విడదీశాయి. ఇప్పుడు సరిహద్దులు తెరుచుకోవడంతో ఒకరినొకరు కలుసుకొని బోరున విలపించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన నె
ఐదు వికెట్లతో విజృంభణ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210 ఆలౌట్ రాహుల్, మయాంక్ విఫలం భారత్ రెండో ఇన్నింగ్స్ 57/2 ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికరపోరు జరుగుతున్నది. సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న
Corona cases | దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది.
IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసి
Covid Cases | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర�
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడవ టెస్టులో ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండవ టెస్టుకు మిస్ అయిన కోహ్లీ.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేప్ టౌన్ వేదికగా రేపటి నుంచి మ�
Covid-19 | దేశంలో కరోనా (Corona cases) మరహమ్మారి మరోసారి జూలు విదిల్చింది. గత మూడు రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 70 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు
కరోనాతో 285 మంది మృత్యువాత 3,071కి చేరిన ఒమిక్రాన్ కేసులు ఆర్-నాట్ విలువ 4గా నమోదు ఫిబ్రవరి 1-15 మధ్య పీక్స్టేజ్కి కేసులు ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. రోజ�