టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) పురుషుల హాకీలో ఇండియన్ జట్టు సెమీస్లో ఓడింది. బెల్జియం చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భారత్పై విజయం �
న్యూఢిల్లీ, జూలై 31: తూర్పు లఢక్లో హాట్స్ప్రింగ్స్, గోర్గాతో పాటు ఉద్రిక్తత ఏర్పడిన ప్రదేశాల్లో బలగాలను, ఆయుధాలను త్వరగా ఉపసంహరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ�
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులోని లఢక్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు శనివారం 12వ రౌండ్ చర్చలు జరుపనున్నారు. ఇండియన్ ఆర్మీ, చ�
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ను భారత్లో భాగంగా చూపించే వరల్డ్ మ్యాప్లను చైనా స్వాధీనం చేసుకున్నది. చైనాలో తయారైన సుమారు రూ.50 వేల విలువైన ఈ పటాలను షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ
Vaccine doses: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య
Corona cases in India | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 555 మంది మరణించారు.
సిడ్నీ: ఇండియాలో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన కళాఖండాలను ఇండియాకు తిరిగి అప్పగించనుంది ఆస్ట్రేలియా. మొత్తం 14 కళాఖండాలను అప్పగించనుండగా ఇందులో ఆరు ఇండియాలో చోరీకి గురవడం లేదా ఆ�
భారత్కు విమానాలు నిలిపివేసిన ఎతిహాద్ | యూఏఈ నుంచి భారత్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. తదుపరి నోటీసు జారీ చేసే వరకు సర్వీసులు
భారత్పై లంక విజయం..నేడు ఫైనల్ కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోర
న్యూఢిల్లీ : కరోనా వైరస్తో తలెత్తిన పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. భారత్లో అత్యధిక జనాభాకు వ్యాక్�