భారత్లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక
Corona cases | దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. మంగళవారం 1,675 మందికి పాజిటివ్రాగా, తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి.
సూపర్ కండక్టింగ్ కేబుల్ సిస్టమ్ గురించి వివరించిన పాలమూరు వాసి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భే�
విభజన రాజకీయాలతో దేశానికి ప్రమాదం న్యూఢిల్లీ, మే 24: సమాజంలో విభజన తీసుకొచ్చేలా రాజకీయాలు చేయటం, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని ప్రపంచ బ్యాం�
రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రతీ ఒక్క దేశం వారి వారి సొంత నిర్ణయాలు తీసుకునే
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండ�
ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. ఆఖర్లో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే అలవాటు మార్చుకోని భారత్.. మరోసారి చక్కటి చాన్స్ కోల్పోయింది. హాకీ ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ చివరి నిమిషాల్లో పట్టు వదిలేసిన భారత్ ‘డ్రా’తో సర
భారత్ అభివృద్ధి ప్రస్ధానంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్తో భారత్ అనుబంధం సహకారం, ఆథ్యాత్మికతతో కూడినదని అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాముల
Corona cases | దేశంలో కొత్తగా 2022 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
Saudi Arabia | గత కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్తోపాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది.
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్ కరోనా తొలి కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారం నిర్ధారించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 సోకినట్లుగా
Cardiac Deaths | భారతదేశం 2030 నాటికి గుండెపోటు మరణాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలుస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీఎస్ మంజునాథ్ హెచ్చరించారు. ఇదే సమయంలో యువత, మధ్య వయస్కుల్లో గుండె సంబంధిత సమస్�