వారంలోనే ఆరు రెట్లు పెరిగిన కేసులు.. 24 గంటల్లో 37 వేల కేసులు ఢిల్లీ, మెట్రో సిటీలపై ఒమిక్రాన్ పంజా మొత్తం కేసుల్లో సగం కొత్త వేరియంట్వే ధ్రువీకరించిన టాస్క్ఫోర్స్ చీఫ్ అరోరా కొవిడ్ సునామీతో అమెరికా క
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124 మంది మరణించారు. మరో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో
హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలో
డిసెంబర్లో 37.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జనవరి 3: తాజాగా ముగిసిన డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగి రికార్డుస్థాయిలో 37.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే ప్�
న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటుకు ట్రేడింగ్ ఎక్సేంజ్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతిచ్చింది. ఈ మేరకు వాల్ట్ మేనేజర్ల నియమ, నిబంధనలను సోమవారం విడుదల చేసింది. గతేడాది సెప్టె�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అ
Corona | దేశంలో కరోనా (corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి.
Vaccine for kids | 15-18 ఏండ్ల వయస్సు వారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ పిల్లల వ్యాక్సినేషన్పై పలు సూచనలు
హ్యూస్టన్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆటోపైలట్ టీమ్లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి చేరారు. ఈ విషయాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. తన ఆట�
Omicron | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా నలుమూలా వ్యాప్తి చెందుతుండటంతో మహమ్మారి బారినపడుతున్న వారిసంఖ్య
Covaxin Vaccine | తాలిబన్ల పాలన మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పేదరికం, ఆకలి, నిరుదోగ్యం భారీగా పెరిగింది. ఈ క్రమంలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోవడం �