5జీ టెక్నాలజీ కోసం ముంబై, జూలై 21: టెలికాం ఆపరేటింగ్ కంపెనీ భారతి ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ను అభివృద్ధిపర్చేందుకు అంతర్జాతీయ చిప్ డిజైనింగ్, ప్రాసెసర్ల దిగ్గజం ఇంటెల్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంద�
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరాయి. ఫ్రాన్స్లోని ఇస్రెస్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయ్యి ఏక ధాటిగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మూడు రాఫెల్స్ సాయంత్రానికి దేశంల�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మరణాలు సంభవించాయి. 36,977 మంది
పేరు మార్చుకొని రానున్న యాప్?న్యూఢిల్లీ, జూలై 20: పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ పేరు మార్చుకొని మళ్లీ భారత్లోకి రానున్నట్టు తెలుస్తున్నది. టిక్టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఈ యాప్ పేరున�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ బైకును విడుదల చేసింది యమహా మోటర్. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్జెడ్ 25 మోడల్ విభాగంలో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,36,800గా నిర్ణయించింది.
శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఓ దశలో ఓటమి అంచున నిలిచిన భారత్… దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పోరాటంతో 3 వికెట్లతో విజయాన్ని సాధించింది.
రెండో వన్డేలో టీమిండియా ముందు శ్రీలంక భారీ టార్గెట్నే ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 275 పరుగులు చేసింది.
మోడెర్నా టీకాలు | రాబోయే కొద్ది రోజుల్లోనే 7.5 మిలియన్ డోసుల మోడెర్నా కొవిడ్ టీకాలు భారత్కు అందనున్నాయి. నష్ట పరిహారం మాఫీతో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్�
న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మ�
కొలంబో: తొలి వన్డేలో టీమిండియా ముందు శ్రీలంక భారీ టార్గెట్నే ఉంచింది. కొలంబో వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 48 ఓవర్ల�
బోయినపల్లి వినోద్ కుమార్ | వచ్చే 2033 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్ లో ఇండియా బిడ్ చేయక తప్పదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి.