వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొ�
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్ర�
ముననుపెన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక డెఫిలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఈ నెల 21న తన నివాసంలో భేట�
దుబాయ్: దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హంజాపై ఐసీసీ 9 నెలల నిషేధం విధించింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా అతడిని ఆటకు దూరం చేసింది. ఈ ఏడాది జనవరి 17న హంజా నుంచి సేకరించిన శాంపిల్స్లో ఉత్ప్రేర�
వ్యక్తిగత విజయాలు ఎన్ని ఉన్నా.. జట్టుగా సాధించిన థామస్ కప్ గెలుపు ప్రపంచంలో భారత్ను బ్యాడ్మింటన్ సూపర్ పవర్గా నిలబెట్టిందని దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనె తెలిపాడు. ఇటీవల ముగిసిన థామస్ కప్లో అద�
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
న్యూఢిల్లీ: సినిమాలు నిర్మిస్తున్న దేశాల్లో ఇండియా అతిపెద్ద దేశమని ప్రధాని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రత్యేక సందేశం రిలీజ్ చేశారు. సినిమాలు, సమాజం ఒకటికి ఒకటి ప్రత�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తా�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార
ఓ దిక్కు ఎండలు మండిపోతుంటే.. మరో దిక్కు విద్యుత్ కోతలతో భారతదేశం అట్టుడుకిపోతున్నది. అధికారిక కోతలకు, అనధికార కోతలు కూడా తోడవ్వడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స
ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ నుంచి పలువురు మహిళా రెజ్లర్లు అర్హత సాధించారు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ ప్రపంచ స్థాయి పోటీలకు ఆరుగురు భారత మహిళలు ఎంపికయ్యారు. 50 కేజీల విభాగం�