భారత్తో చర్చల విషయమై పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. భారత్తో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు చేద్దామంటే అందుకు అనువైన వాతావరణం లేదని పాక్ పేర్కొంది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప
corona cases | దేశంలో కొత్తగా 2841 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,16,254కు చేరారు. ఇందులో 4,25,73,460 మంది డిశ్చార్జీ అయ్యారు. 18,604 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కరెంటు సంక్షోభంతో దేశంలో కమ్ముకొన్న చీకట్లు కొందరికి వెలుగులు పంచుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత కొన్ని కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. కేంద్రప్రభుత్వం కూడా వారికే దన్నుగా నిలుస్తుండటంతో సామాన్యుల
హైదరాబాద్: ఒలింపిక్ చాంపియన్ పీవీ సింధు ఊబర్ కప్ ఫైనల్ టోర్నీలో కొరియా దేశంతో జరిగిన మ్యాచ్లో 0-5 తేడాతో నాలుగవ నెంబర్ క్రీడాకారిణి ఆన్ సియోంగ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాంకాక్లో ఈ టోర్నీ జరుగుత
కొలంబో: ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశానికి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంకకు ఇండియా పూ�
corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 2,288 మంది పాజిటివ్గా నిర్ధారణకాగా, తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి.
బ్యాంకాక్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి పోరులో కెనడాను చిత్తు చేసిన పీవీ సింధు బృందం.. మంగళవారం పోరులో 4-1తో అమెరికాపై విజయం సాధించింది.
భారత్లో వివో ఎక్స్80 లాంఛ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. మే 18న భారత్లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేస్తోంది. భారత్లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్ను టీజర్ ద్వారా నిర్ధారించ�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుం�
Coronavirus | దేశంలో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు వేసవిలో నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. మరోవైపు పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ నిర్దేశి�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. తుఫాను ‘అసని’గా రూపాంతరం చెందిందని భారత వాతావారణ విభాగం వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తూర్పు తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్నదని అధికారులు తెలిపార
న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్కు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భారత్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భారత్లో టెస్లా కార్ల తయారీ కో�