పదిశాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. సమాజంలో అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటా విక్రయానికి కేంద్�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో కరోనా కేసులు ఇటీవలితో పోలిస్తే తగ్గుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో 1,67,059 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,192 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం క�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 75 సంస్థలు వచ్చిచేరాయి. ఆయా సంస్థలు నికరంగా రూ.89 వేల కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టెక్నాలజీ స్టార్టప్లు అత్యధికంగా నిధులను సేకరిం
విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో కేవలం 54.1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించిం
2021-22 ఆర్థిక సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 8-8.5 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతం చమురు ధరల అదుపు, సాధారణ రుతుపవనాలతో పాటు మరిన్ని కొవిడ్ వేవ్లు రాకపోతే వృద్ధి బావుంటుంది వ్య�
Union Minister Kapil Sharma | కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పాక్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ముంబైకి శివారు కళ్యాణ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ పాటిల్ ‘చూద్దా
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర
India-Israel friendship | భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాలు స్నేహబంధాన్ని స్మరించుకున్నాయి. ఈ సందర్భంగా
ఎండెమిక్ అంటే వైరస్తో ప్రమాదం లేదని కాదు డబ్ల్యూహెచ్వో రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ న్యూఢిల్లీ, జనవరి 29: ఇండియాలో కొన్ని రాష్ర్టాలు, నగరాల్లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ దేశవ్య�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను ఇండియాకు ఇజ్రాయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ డీల్ కుదిరిన తర్వాతనే.. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇండియా ఓటేసినట్లు తెలుస్తోంది. యూఎ
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 6 వందల మందికిపైగా
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి కోసం ఇండియా తొలి ఆర్డర్ వచ్చింది. బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైళ్ల కోసం పిలిప్పీన్స్ రక్షణశాఖ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 374 మిలియన్ల డాలర్ల
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ రెండు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.