కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 43,071 కేసులు నమోదవగా, నేడు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసు�
న్యూఢిల్లీ : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. హై కమిషన్ ఆఫీసు కాంపౌండ్లో డ్రోన సంచరించినట్లు గుర్తించారు. ఈ ఘటన పట్ల భారత్ తీ�
సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలన్న డబ్ల్యూహెచ్వో చీఫ్ లండన్ : ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసేనాటికి ప్రతి దేశంలో కనీసం పది శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) �
కరోనా రెండోదశ నుంచి కాస్త ఉపశమనం పొందుతూ, మూడో అల విరుచుకుపడుతున్నదనే భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్దీపన మూట విప్పింది. కుదేలైన వ్యాపార వాణిజ్యరంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్�
లండన్: ఇంగ్లండ్తో జరిగే అయిదు టెస్టుల సిరీస్కు ఓపెనర్ శుభమన్ గిల్ దూరం అయ్యాడు. గాయపడ్డ గిల్ను పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఇంగ్లండ్లో ఇండియా టీమ్తోనే అతను
కొవిషీల్డ్, కొవాగ్జిన్కు అనుమతి ఇవ్వకుంటే.. క్వారంటైన్! | దేశంలో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) గుర్తించకపోవడం భారత్ తీవ్రంగా పరిగణించింది.
దేశంలో 33.54కోట్లు దాటిన టీకాల పంపిణీ | దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 166వ రోజుకు చేరింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం
న్యూఢిల్లీ : భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో చైనా సరిహద్దుల్లో భారత్ ఇటీవల దాదాపు 50,000 అదనపు బలగాలను మోహరించిందని బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. గత కొద్ది నెల
జమ్ము విమానాశ్రయంపై దాడులు వాయుసేన స్థావరం, ఏటీసీనే లక్ష్యం ఇద్దరు అధికారులకు స్వల్ప గాయాలు ఉగ్రవాదుల పనేనని పోలీసుల అనుమానం ఎఫ్ఐఆర్ నమోదు.. ఎన్ఐఏకు కేసు బదిలీ? మరో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు జ�
కరోనా కేసులు| దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �