అండర్-19 ఆసియా కప్ దుబాయ్: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో యువ భారత జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అండర్-19 ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన పోరులో భారత్ చివరి బం�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం నాటికి ఈ సంఖ్య 415కు చేరిందని, 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 108 ఒమిక్రాన్ కేసులతో టాప్లో మహారాష్ట్ర ఉ�
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
ఈ విభాగంలో 6,537కు పెరిగిన గ్రామాల సంఖ్య తెలంగాణకు మరో జాతీయ రికార్డుప్రకటించిన స్వచ్ఛభారత్ మిషన్ త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా కలిసొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ విభ�
ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్ప�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 374 మంది మరణించారు. కరోనా నుంచి మరో 7,051 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యా
Vaccination in India: కరోనా మహమ్మారి దాదాపు గత రెండేండ్ల నుంచి రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ
Coronavirus | దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత
తృతీయస్థానంలోకి భారత్ హైదరాబాద్, డిసెంబర్ 22: దేశంలో ‘యూనీకార్న్’ హోదాకు ఎదుగుతున్న స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 33 యూనీకార్న్లు అయ్యాయి. దీంతో యూనీకార్న్ల మొత్తం సంఖ్య