corona cases | దేశంలో కొత్తగా 3451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితులు 4,31,02,194కు చేరారు. ఇందులో 4,25,57,495 మంది కోలుకోగా, 5,24,064 మంది మృతిచెందారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. బ్యాంకాక్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో వీరిద్దరి నేతృత్వం
Corona | దేశంలో కరోనా (Corona) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 3545 కేసులు నమోదవగా, కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.
న్యూఢిల్లీ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5) కీలక నివేదికను రిలీజ్ చేసింది. దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయినట్లు ఆ రిపోర్ట్ పేర్కొన్నది. ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2.0కు తగ్గినట్లు జాత�
న్యూఢిల్లీ: ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తప్పుపట్టారు. భారత్�
న్యూఢిల్లీ: నెదర్లాండ్స్ అంబాసిడర్కు ఇండియా క్లాస్ పీకింది. దేశ భక్తి గురించి తమకు పాఠాలు చెప్పవద్దు అని ఇవాళ ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఉక్రెయిన్ అంశంలో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్లో ఇండ
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. గురువారం 3275 మంది పాజిటివ్లుగా తేలగా, కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం.
భారత్ నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఆవిర్భవిస్తాయని ఆశించలేమని నాస్కామ్ తొలి అధ్యక్షుడు, సీనియర్ ఐటీ నిపుణులు హరీష్ మెహతా పేర్కొన్నారు.
Corona Cases | దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి.
వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరుగుతున్నది. సాగు విధానాలు, పంటలు, తెగుళ్లపై అవగాహన పెంచుకోకుండా రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లుతున్నారు. దీంతో సాగు వ్యయం ఇబ్బడిముబ్బడిగా ప�
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ దేశంలో 500 సుజుకీ డ్రైవింగ్ స్కూల్స్ మైలురాయిని చేరినట్లు బుధవారం కంపెనీ ప్రకటించింది. డీలర్ల భాగస్వామ్యంతో మారుతీ సుజుకీ ఈ డ్రైవింగ్ స్కూల్స�
న్యూఢిల్లీ: ఐసీసీ ర్యాంకింగ్స్కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. రెండవ స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇంగ్లండ్ క