సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ M-సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. మిడ్రేంజ్లో గెలాక్సీ M32 పేరుతో ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ రియల్మీ8, పొకో ఎం3 ప్రొ
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
దుబాయ్, జూన్ 20: భారత్తో పాటు పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలను దుబాయ్ సడలించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు రెసిడెన్స్ వీసా ఉండి, యూఏఈ ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటే అనుమతి�
23 నుంచి భారత్కు ఎమిరేట్స్ విమాన సర్వీసులు!
దుబాయి నుంచి భారత్కు ఈ నెల 23 వరకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించిం....
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఏజీస్ బౌల్ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. శనివారం వర్ష�
న్యూయార్క్: మయన్మార్లో ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వందలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య
ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�
ప్రారంభ ధర రూ.16.3 లక్షలు 6-7 సీట్లతో పరిచయం న్యూఢిల్లీ, జూన్ 18: హ్యుందాయ్ మోటర్ ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) శ్రేణిలో తమ సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది.
Tokyo 2020 Summer Olympics: కరోనా మహమ్మారి జపాన్లో విజృంభిస్తోంది. కొవిడ్ కారణంగా ఆదేశంలో జూన్ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్ వేశా�
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభంకానున్నది. మహా రసవత్తర పోరు అనివార్యంగా తోస్తున్నది. అయితే టెస్ట్ చాంపియన్షిప్లో టాప్లో నిలి�