Corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ భాషాంహకార వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడని వారు దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అన్నారు. హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో లింకులు ఉన్
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి.
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు జూన్ మాసాంతంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ జూన్ చివరిలో భారత్లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్వీట్ చేశారు.
Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 30న ఏర్పడనున్నది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం కాగా.. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు సూర్యాస్తమయానికి కొద్ది సమయం ము
మామిడి పండ్లు అనగానే మనకు బంగినపల్లి, అల్పాన్సా, లంగ్దా వంటి ఎన్నో రకాల పండ్లు నోరూరిస్తుంటాయి. అసలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడి పండు ఎక్కడ పండిస్తారో, దాని ధర ఎంతో తెలిస్తే అవాక్క�
corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్ వచ్చింది.
సుప్రీంకోర్టు మూడుమాసాల కాలంలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతున్నది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 16న రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో సీజే కానున్న జస్టిస్ యూయూ లలిత్ కేవలం రెండు �
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు తక్కువగా నమోదు