న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్కు భారత్ అత్యవసర మందులు పంపింది. మనవతా సహాయంగా వీటిని సమకూర్చింది. కాబూల్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రతినిధులకు వీటిని అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తె�
ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పాశ్చాత్య దేశాల్లోకెల్లా అతి ప్రాచీనమైనది. క్రీ.శ.1096లో స్థాపించబడిన ఈ విద్యాలయం మొదటినుంచీ అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు గడించింది. ఇతర దేశాల వలె, భారత్ కూడా �
తెలంగాణసహా ఆయా రాష్ర్టాలకు త్వరలో 5వేల నెబ్యులైజర్ల పంపిణీన్యూఢిల్లీ: సిప్లా.. తెలంగాణసహా దేశంలోని ఆయా రాష్ర్టాల్లోగల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (పీహెచ్సీ)కు 5వేల నెబ్యులైజర్లను విరాళంగా ఇస్తున్�
Omicron | భారతదేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం నాడు కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్
న్యూఢిల్లీ: తాలిబన్ ఆధీనంలోని ఆఫ్ఘనిస్థాన్ నుంచి తాజాగా మరో విమానం దేశానికి చేరింది. ఆపరేషన్ దేవి శక్తి మిషన్లో భాగంగా 104 మంది ప్రజలతోపాటు సిక్కు మతానికి చెందిన పురాతన పవిత్ర గ్రంథాలను కాబూల్ నుంచి భ
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా
ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మన దేశం తక్కువ ఖర్చుతో పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ఇంటర్నేషనల్ సోలార్�
నమ్మకం లేదంటున్న 71 శాతం -లోకల్ సర్కిల్స్ తాజా సర్వే హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలో క్రిప్టోకరెన్సీ (డిజిటల్ కరెన్సీ) చలామణిలోకి వస్తే ఆర్థిక మోసాలు పెరుగుతాయని, సైబర్ సెక్యూరిటీకి ముప్ప�
whatsapp fraud | వాట్సాప్లో హలో మమ్మీ! హలో డాడీ అంటూ కొందరు తల్లిదండ్రులకు మెసేజ్లు వస్తున్నాయి. అవి చదివిన వారు తమ పిల్లలే వేరే నెంబర్తో మెసేజ్లు చేస్తారనుకొని వెంటనే వాటికి స్పందిస్తున్నారు
జొహన్నెస్బర్గ్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వారం ఆలస్యంగా భారత్తో ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్కు దక్షిణాఫ్రికా సేన సిద్ధమవుతున్నది. ఈనెల 26న సెంచూరియన్లో మొదలుకాన�