దేశంలో 26.86 కోట్ల డోసుల పంపిణీ : కేంద్రం | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 26.86 కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
Mercedes-Benz S-Class 2021: భారత్లో విలాసవంతమైన కార్లకు మంచి డిమాండ్ ఉంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు లంబోర్ఘినీ, మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసే కొత్త మోడళ్ల కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా మెర్సిడెస్ బె
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి క�
itel Magic 2 4G:మొబైల్ కంపెనీ ఐటెల్ అద్భుత ఫీచర్లు, అతి తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. ఐటెల్ మ్యాజిక్ 2 4G పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. డ్యూయల్ 4జీ VoLTE సపోర్ట్తో ఈ ఫోన్ను విడుదల చేసి�
న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలు సడలించడంతో దేశంలో నిరుద్యోగ రేటు ఆరువారాల కనిష్ట స్థాయిలో 8.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం తాజా వారంలో 9.7 శాతానికి తగ్గగా, గ్రామీణ
గతేడాది దేశంలో 11% పెరిగిన ఆర్థిక సంపద ముంబై, జూన్ 15: దేశంలో ఆర్థిక సంపద గతేడాది 11 శాతం ఎగిసి 3.4 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.250 లక్షల కోట్లు)ను తాకింది. కరోనా వైరస్ విజృంభణలోనూ భారత్.. సంపద సృష్టిలో దూకుడు కనబ�
ప్రారంభ ధర రూ.17.9 లక్షలు న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. స్పోర్ట్స్ బైకుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ
న్యూఢిల్లీ, జూన్ 15: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల గుత్తాధిపత్య ధోరణులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఈ రెండు కంపెనీలు వాటి ఈకామర్స్ ప్లాట్ఫామ్
దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధ
న్యూఢిల్లీ: జర్మనీ ఆటో తయారీ దిగ్గజం బీఎమ్డబ్ల్యూ మంగళవారం భారత్లో సరికొత్త బైక్ను లాంచ్ చేసింది. ఎస్ 1000 ఆర్ పేరుతో ప్రీమియం మోటార్ సైకిల్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది.భారత్లో ఈ బైక్ ప్రారంభ
దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత! | అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ను భారత్లో కోవోవాక్స్ పేరిట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయను�