న్యూఢిల్లీ : భారత్ లో రెనాల్ట్ కార్ల ధరలు మరోసారి భారమయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో రెండు సార్లు వాహనాల ధరలు పెంచిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం తాజాగా మళ్లీ కార్ల ధరలను పెంచింది. ముడిపదార్ధా
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా పరిగెత్తే చిరుత పులులు ఒకప్పుడు ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య అంతరించిపోయింది. అయితే మళ్లీ ఆ వన్య ప్రాణుల సంఖ్యను పెంచే ప్రయత్నం జరుగుతున్నది. ద
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు | దేశంలో కరోనా సెకండ్ వేవ్లో తీవ్ర ప్రభావం చూపింది. భారత్లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు.
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్�
దోహా: 2023 ఆసియాకప్ అర్హత ఆశలను నిలుపుకోవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన స్థితిలో ఉన్న భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా సోమవారం బం�
ఇక డెల్లాయిట్ ఇండియాలో కొలువుల వర్షమే
భారత్, దానికి ఉన్న టాలెంట్ పూల్.. ప్రపంచాన్నే ఆశ్చర్య పరుస్తుందని గ్లోబల్ ఐటీ సంస్థ డెల్లాయిట్ సీఈవో ....
హైదరాబాద్: జూన్ 5: హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ దిగుమతి ప్రతిపాదనకు బ్రెజిల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వ�
భారత నావికాదళంలోకి రానున్న ఆరు ఏఐపీ జలాంతర్గాములు రూ.43 వేల కోట్ల మెగా ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం చప్పుడు లేకుండా శత్రునౌకల్ని తునాతునకలు చేసే సామర్థ్యం ‘మేకిన్ ఇండియా’లో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ప్రా
సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్లో ఉన్న ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి మూడు రోజ�
న్యూఢిల్లీ, జూన్ 3: భారత నావికాదళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రూ.50 వేల కోట్లతో ఆరు అత్యాధునిక జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ‘మేకిన్ ఇండియా’ పథకం�