corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు కొద్దిగా పెరిగాయి. గురువారం 1007 కరోనా కేసులు నమోదవగా, ఒక్కరు మాత్రమే మృతిచెందారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించడమే శ్రీరామ రక్ష. ఈ తారకమంత్రాన్ని పాటించి భారత్లో పది కుటుంబాల్లో ఎనిమిది తమను తాము రక్షించుకున్నాయి. ఈ కీ
corona cases | దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య (ఏఐఎఫ్ఓఎఫ్)ప్రధాన కార్యదర్శిగా ఎండీ మౌజం అలీఖాన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మౌజం అలీఖాన్ కామారెడ్డి జిల్ల
దేశంలో ఇటీవలి కాలంలో మతపరమైన అసహనం బాగా పెరిగిందని సిక్కుల సమన్వయ కమిటీ(ఏపీఎస్సీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడుతున్నవారిపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సలహాల
నేటి నుంచి ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్లు భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సుస్థిరం చేసుకునేందుకు భారత్ కీలక మ్యాచ్లకు సిద్ధమైంది. డబుల్ హెడర్లో భాగంగా గురు, శు�
న్యూఢిల్లీ: వీధిబాలల క్రికెట్ ప్రపంచకప్ (ఎస్సీసీడబ్ల్యూసీ) 2023లో భారత్లో జరుగనుంది. ప్రపంచబ్యాంక్, ఐసీసీ, బ్రిటీశ్ హై కమిషన్తో కలిసి స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్, సేవ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఈ టో
ఉక్రెయిన్పై రష్యా చేసిన అమానుష దాడిని ఖండించకుండా, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూసే దేశాల విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలు తగిన చర్యలు తీసుకుంటాయట. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలె�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ�
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు
స్థానికులకు అవకాశాలివ్వడం ద్వారా దక్షిణాది సినిమా మరింత అభివృద్ధి చెందే వీలుంటుందని అభిప్రాయపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (�
ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనం పేరు వెలోమొబైల్. అంటే ఒక ప్రత్యేకమైన సైకిల్ కారు అనొచ్చు. ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మూడు చక్రాల వాహనం ఇటీవల బెంగళూరు వీధుల్లో