దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
సినిమాలు వేరు. రాజకీయ జీవితం వేరు. తెరపై కదలాడే బొమ్మల సాయంతో రెండున్నర గంటల్లో ఒక జీవితాన్ని ఆవిష్కరించవచ్చు. అయితే, నిజ జీవితం దీనికి ఎంతో భిన్నం. విశ్వనటుడిగా ప్రఖ్యాతి సాధించి ఎన్నో ఛాలెంజింగ్ పాత్ర�
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ప్రీమియం డిజైన్స్, అద్భుతమైన పనితీరు, డ్యూయల్ కెమెరాలు, 4జీతో పాటు 5జీ కనెక్టివిటీ కలిగిన ఫోన్లను ప్రముఖ కంపెనీలు శాంసంగ్,
ఢిల్లీ ,మే, 28: కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాదే కాదు ఈ ఏడాది కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోగా, మరికొంతమందికి వేతనాల్లో కోత పడింది. ఆ తర్వాత ఏదొక విధంగా కోలుకుంటున్నదన�
World Test Championship final: భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18-22 వరకు జరగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా లేదా టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. ఆరంభ టెస్ట�
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమత�
ప్రచారంరేపటి నుంచి వాట్సాప్ కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అన్ని కాల్స్ రికార్డు చేస్తారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతా�
వార్షిక నివేదికలో రిజర్వు బ్యాంకు సైప్లె-డిమాండ్ అంతరాలతో భగ్గుమంటున్న పప్పులు, వంటనూనెలు ముంబై, మే 27: నిత్యావసరాల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంటున్నది. సరఫ�
ముంబై, మే 27: డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల కంపెనీ పేటీఎం భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) రాబోతున్నది. ఈ ఆఫర్ ద్వారా రూ.21,800 కోట్లు సమీకరించనున్నట్లు ఈ లావాదేవీ సంబంధిత వర్గాలు తెలిపాయి. 2010లో కోల్ ఇండియా �
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మరణాలపై అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కథనంలో వెల్లడించిన గణాంకాలు వక్రీకరించిన అంచనాలతో కూడినవని నిరాధా�
వాషింగ్టన్: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీని అధ్యక్షుడు జో బైడెన్ నియమించే అవకాశాలున్నాయని మీడియా వార్తలు వెలువడ్డాయి. భారత్లో అమెరికా రాయబారి పదవి గత జనవరి 20 నుంచి ఖాళీ�
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్ | భారత్లో వైరస్ ఉధృతికి కారణంగా చెబుతున్న వేరియంట్పై తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. B.1.617.2 వేరియంట్
ఒక్క డోస్ ధర రూ.59 వేలు సిప్లా సహకారం తొలిసారి యశోద దవాఖానలో కరోనా రోగులకు ఉపశమనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాం�