ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ భారత్లో మరో రెండు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ఫ్రిబవరిలో ఇండియాలో ఎక్స్ 7 సిరీస్ను ఆవిష్కరించింది. త్వరలో రియల్మీ X7 Max 5G స్మార్ట్�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైన క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది చివ�
వాషింగ్టన్: భారత్ లో బీభత్సంగా సాగుతున్న కరోనా సెకండ్వేవ్ “కల్లోలం” ఇప్పటివరకు తీవ్ర సమస్య ఎదుర్కోని ఇతర మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక వంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒక నివేదికలో తెలిపింద
Vaccination @ 126 Day's.. 19.32 కోట్ల డోసుల పంపిణీ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.32కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
టీకాడ్రైవ్లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయి చేరింది. 19.18కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్తగా 2.5 లక్షల పాజిటివ్ కేసులు | దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. కానీ మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో 3,57,295 మంద�
Corona active cases: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతున్నది. వారం రోజుల క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా
సూడాన్| కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ఈ జాబితాలో సూడాన్ చేరింది.
ఆ వార్తల్లో నిజం లేదు | భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
దేశంలో భారీగా పడిపోయిన విద్యుత్ వినియోగం | దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోతున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.