భారత్ ఆహ్వానానికి పాక్ నిరాకరణ న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై చర్చించడానికి భారత్ ఈ నెల 10న జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ భేటీకి హాజరుకావాలని పా
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ పాలన, అనంతర పరిణామాలపై భారత్ కీలక సమావేశం నిర్వహించనున్నది. దీని కోసం చైనా, పాకిస్థాన్లను కూడా ఆహ్వానించింది. 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్లో ఢిల్లీ ప్రాంతీయ భద్రతా సమ
Covid-19 | దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
పెరిగిన బంగారం కొనుగోళ్లు మళ్లీ కరోనా పూర్వస్థాయికి కలిసొచ్చిన ధరల తగ్గుదల న్యూఢిల్లీ/ముంబై, నవంబర్ 2: గతేడాది కరోనాతో కళతప్పిన ధనత్రయోదశి (ధంతేరాస్).. ఈసారి మాత్రం మార్కెట్లో కొత్త జోష్ను తీసుకొచ్చి�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,423 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 443 మంది మరణించారు. మరో 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ
న్యూఢిల్లీ, నవంబర్ 1: విజిల్బ్లోయర్గా మారిన ఫేస్బుక్ మాజీ డాటా సైంటిస్ట్ ఫ్రాన్సెస్ హాగెన్ను ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరయ్యేందుకు పిలువనున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడ
31 children commit suicide every day in the country | దేశంలో చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వివిధ రకాల కారణాలతో రోజుకు 31 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయం
NCRB report: 12 thousand people died in train accidents, 32 people lost their lives every day in 2020 | దేశవ్యాప్తంగా 2020 సంవత్సరంలో 13వేలకుపైగా రైలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 12వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కొవిడ్-19తో అది మరింత దిగజారిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దీంత