దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాల�
న్యూఢిల్లీ: రెండో కరోనా ఉత్పాతంతో తల్లడిల్లుతున్న భారత్కు పిడుగులాంటి వార్త ఇది. ప్రస్తుతం వైరస్ విజృంభణ చూస్తుంటే మూడో కరోనా ఉత్పాతం తప్పదని అనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. గురువారం 4,12,784 కొత
రోజువారీ మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చింది. దీంతో రోజువారీ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. మహమ్మారి కొత్తరూపం దాల్చడంతో మరణాలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.
స్వదేశానికి చేరిన ఇంగ్లిష్ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం కరోనా విజృంభణతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్
వాషింగ్టన్, మే 5: కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొంటున్న భారత్కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. మంగళవారం ఆయన వైట్హౌస్ వద్ద విలేకరు�
అమెరికా నిషేధంతో భారత్లోనే చిక్కుకుపోయిన పలువురు ప్రవాసులు తల్లికి దూరంగా పిల్లలు.. భార్య, పిల్లలకు దూరంగా భర్త వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బ
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఐతే భారత టెస్టు క్రి�
భారత్కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు | దేశానికి మరో మూడు యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
లవ్ అగర్వాల్ | దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. పెరుగుతున్నాయని, కరోనా పాజిటివిటీ, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది అని కేంద్ర
దక్షిణాఫ్రికా| భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది.
న్యూఢిల్లీ: భారత్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్నిప్రకటిస్తున్నారు. ఇప్పటికే పా�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ లు, కఠిన నియంత్రణలు జూన్ వరకూ కొనసాగితే దాదాపు రూ 2.6 లక్షల కోట్ల విలువైన నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ బ్ర�
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమీ త్వరలో భారత్లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది.రెడ్మీ నోట్ 10ఎస్ పేరుతో వస్తోన్న ఫోన్ను మే 13న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నారు.కొత్త ఫోన్ అద్భుత సామర్థ్యంతో �
బ్రిటన్ ప్రధానితో నేడు మోదీ భేటీ | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున�