Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 2 వేలకు చేరువలో నమోదవగా, తాజాగా అవి 16 వందలకు తగ్గాయి. అయితే మరణాలు కొద్దిగా పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగ�
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమర్థించుకొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగానే ఈ ధరలను పెంచామని, ఒకవిధంగా చూస్తే తాము ప�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
corona cases | కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 1700 కేసులు నమోదవగా, తాజాగా అవి 19 వందలకు పెరిగాయి. దీంతో వరుసగా మూడోరోజూ కరోనా బారినపడుతున్న వారిసంఖ్య పెరిగింది. దేశంలో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదయ్యాయి.
జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని భారత ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. చైనాతో సహా మరే ఇతర దేశం కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయడానికి వీల్లేదని భారత విదేశాం�
న్యూఢిల్లీ : బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే క్షిపణిని అండమాన్ నికోబార్లో పరీక్షించినట్లు రక్షణ శాఖ అధ�
కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గడం, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 నియంత్రణలు గత ఏడాది జులై-సెప్టెంబర్ క్వార్టర్లో పట్టణ నిరుద్యోగి 9.8 శాతానికి తగ్గింది.
Corona cases | దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,12,749కి చేరాయి. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,16,605 మంది మరణించగా, 23,087 మంది చికిత్స
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మ�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా మిత్ర దేశాల వైఖరి అంతా ఒక్కటిగానే ఉందని, కానీ ఒక్క ఇండియా మాత్రమే భిన్నమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు జో బైడెన్ అన్నారు. వాషింగ్ట