స్టాక్హోం: భారత్కు పది లక్షల డోసుల ఆస్ట్రజెనెకా టీకాలను విరాళంగా ఇవ్వాలని స్వీడన్ నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా వీటిని పంపిణీ చేస్తారు. పేదదేశాలకు రోనా వ్యాక్స
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య సుమారు నాలుగు లక్షలకు, రోజువారీ మరణాల సంఖ్య మూడు వేలకుపైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుత్రుల
కరోనా కేసులు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రెండు రోజుల క్రితం రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకుపైగా నమోదవగా, అవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు దిగువనే నమోదయ్
భారత్కు ప్రయాణాలపై ఇజ్రాయిల్ నిషేధం | పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో భారత్కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించగా..
న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరాటంలో క్రికెటర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆర్థిక సహాయం ప్రకటించగా, తాజాగా ముంబై ఇండియన్స్ క్రికెటర్లు కృనాల్, హార్దిక్ పాండ్యా 200 ఆక్సిజన
బెర్లిన్: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండియాకు అత్యవసరంగా సాయం అందించడానికి జర్మనీ తన ఆర్మీని రంగంలోకి దింపింది. ఆ దేశానికి చెందిన కల్నల్ డాక్టర్ థార్స్టెన్ వెబెర్ ఓ ఆక్సిజన్ జనర�
భారత్కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటిచిన బోయింగ్ | కరోనాతో పోరాడుతున్న భారత్కు ఏరో స్పేస్ దిగ్గజం అండగా నిలిచింది. పది మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీ శుక్రవారం ప్రకటించింది.
స్పుత్నిక్ వీ| వైరస్ విజృంభణ, కరోనా టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్కు కాస్త ఊరట లభించనుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు ఇవాళ దేశానికి చేరుకోనున్నాయి.
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు | భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.