న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరి�
పెంపును అమల్లోకి తెచ్చిన కేంద్ర కార్మిక శాఖన్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎంప్లాయీస్ డిపాజిట్ అనుసంధాన బీమా (ఈడీఎల్ఐ) పథకం-1976 కింద గరిష్ఠ ప్రయోజనం పెరిగింది. రూ.6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచుతూ ఉద్యోగ భవిష్యనిధి �
రోమ్: భారత్ నుంచి ఇటలీకి చేరిన విమాన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 213 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో కూడిన విమానం బుధవారం రాత్రి ఇటలీ రాజధాని రోమ్లో ల్యాండ
న్యూఢిల్లీ: ఇండియాకు 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను అందించడానికి తమ మెడికల్ స్లపయర్స్ ఓవర్టైమ్ పని చేస్తున్నారని చైనా చెప్పింది. ఇండియా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా భారీ సంఖ్యలో �
యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
వైద్య సామగ్రి| కరోనా వైరస్ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని భారత్కు పంపిస్తున్నామని వైట్హౌస్ వర