విరాట్ సెంచరీ నిరీక్షణకు తెరపడేనా! నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు వద్దు వద్దంటూనే గులాబీ టెస్టులకు ఓకే చెప్పిన టీమ్ఇండియా.. నాలుగో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య చిన్న�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని రోజుల క్రితం వరకూ దక్షిణ కొరియాలో కరోనా విజృంభించింది.. మళ్లీ యూరప్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మ్యా�
Corona | దేశంలో కరోనా వ్యాప్తి క్షీణించింది. దీంతో కొత్తగా నమోదవులున్న కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఐదు వేల లోపే నమోదవుతు వస్తున్నాయి. తాజాగా 4194 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు.
లగ్జరీ మొటర్సైకిళ్ళ తయారీ సంస్థ డ్యుకాటీ..సరికొత్త బైకును లాంచ్చేసింది. రూ.12.89 లక్షల విలువైన స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రొను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీఎండబ్ల్యూ..తాజాగా అప్డేటెడ్ వెర్షన్ ఎస్యూవీ ‘కౌప్ ఎక్స్4’ను దేశీయ మార్కెట్లకు పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారులో పెట్రోల్ వెర్షన్ రూ.70.50 లక్షలు, డీజిల్ వెర్షన్ రూ.72.50 లక్షలుగా నిర
బెంగళూరు: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. �
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 5 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మూడు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న, ఇవాళ 4 వేల �
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం జరిపిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం..దేశ ఆర్థికాభివృద్ధికి గండికొట్టిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పలు ఆర్థికాంశా�
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా లగ్జరీ విభాగ సంస్థ లెక్సస్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది. రూ.64.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ మోడల్ పేరు ‘ఎన్ఎక్స్ 350 హెచ్' గా
దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎంట్రీ-లెవల్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా మోడల్కు ముందస్తు బుకింగ్లు ఆరంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా దగ్గర్లో ఉన్న కంపెనీ అవుట్లె�
డిజిటల్ షాపింగ్ సంస్థల కోసం భారత్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా అవతరించింది. బుధవారం విడుదలైన లండన్ అండ్ పార్ట్నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్రూం.క