వాషింగ్టన్: కష్టకాలంలో ఇండియాకు అండగా నిలవడానికి ప్రపంచమే తరలి వస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 40 టాప్ కంపెనీల సీఈవో ఏకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు �
భారత్కు బాసట| కరోనా వేళ భారత్కు ఫ్రాన్స్, కువైట్ దేశాలు బాసటగా నిలిచాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 2 వేల మందికి 5 రోజులు సరిపడా లిక్విడ్ ఆక్సిజన్
బీజింగ్: భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ తన కార్గో విమానాలను 15 రోజులు నిలిపివేసింది. చైనా, భారత్ మధ్య అతిపెద్ద కార్గో విమానాలు నడిపే సిచు�
నెదర్లాండ్స్| భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రెండు రోజులక్రితం సింగపూర్, న్యూజిలాండ్
దేశంలో 551 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొన్నది. నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులతో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడుతున్న�
న్యూఢిల్లీ: భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక 19వ ఎడిషన్ ‘వరుణ -2021’ నేవీ విన్యాసాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అరేబియా సముద్రంలో ఈ నెల 28 వరకు ఇవి జరుగుతాయి. గైడెడ్-క్షిపణి స్టీల్త్ డిస్ట్రాయర్ కో�
భారత విమానాలపై కువైట్ నిషేధం | భారత్లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్పై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితా పెరుగుతోంది.
Anthony Fauci: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా మూడు లక్షలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భ�