ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ�
ప్రపంచ క్రికెట్లో అందరూ చూడాలనుకునే పోటీ దాయాదుల పోరే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే.. అది వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాస్తుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఆ తర్వాత ప�
2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయిం�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 4 వేల 5 వందల మందికి పాజిటివ్ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 4575 కరోనా కేసులు నమోదయ్యాయి.
సరిహద్దులు దేశాల మధ్యే కానీ ప్రేమకు కాదని నిరూపించారు భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు. పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ గారాల పట్టి ఫాతిమాతో టీమ్ఇండియా క్రికెటర్లు సరదాగా
కరోనా కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి సింధియా మంగళవారం తెలిపారు. విమ�
న్యూఢిల్లీ : ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించి పోట్రోకాల్పై భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ చర్చించాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రజల రాకపోకలను ప్రోత్సహించేందుకు మోటారు వాహన ఒప్ప�
భువనేశ్వర్ : విజిటర్స్ క్యాంప్లో కొవిడ్ కలకలం సృష్టించడంతో ఈ వారం చివరలో భువనేశ్వర్లో జరగాల్సిన భారత్ – జర్మనీ పురుషుల హాకీ జట్ల మధ్య జరగాల్సిన ప్రో లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్ను వాయిదా వేసినట్ల
కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీ పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆఖరి రోజు మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరడంతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. భారత ద్వయం రిథమ్ సాంగ్వాన్- అ�
Corona | దేశంలో కొత్తగా 4,362 కరోనా (Corona) కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర