కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకోగా, 4,47,194 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా
ముంబై: ఈ నెల ఆరంభంలో మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరగాల్సిన అయిదవ టెస్టు మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ టెస్టు మ్యాచ్ను 2022లో నిర్వహించేందుకు ఇంగ్లండ్, ఇండియా క్రికెట్ బోర�
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ త
పోరాడి ఓడిన మిథాలీసేన.. ఆస్ట్రేలియాతో రెండో వన్డే మకాయ్: తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియా విజేతగా నిలువగా.. ఆఖరి ఓవర్లో నోబాల్స్ కారణంగా భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడ�
ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood)లో బిజీ నటిగా ఉన్న మల్లికాశెరావత్ (Mallika Sherawat)..కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. బోల్డ్ నటనతో భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�
టాప్-500లో 12 విద్యాసంస్థలకు చోటు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏ యూనివర్సిటీల్లో/విద్యాసంస్థల్లో చదువుకొన్న వారికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి? ఏ యూనివర్సిటీల్లో చదివిన వారు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్�
భారత్కు గుడ్బై చెప్తున్న విదేశీ ఆటో సంస్థలు ఫోర్డ్, జీఎం, ఫియట్, హ్యార్లీ.. ఇలా ఎన్నో రూ.2,485 కోట్ల పెట్టుబడుల్ని నష్టపోయిన డీలర్లు కేంద్ర ప్రభుత్వానికి ఆటోమొబైల్ డీలర్ల సంఘం లేఖ న్యూఢిల్లీ, సెప్టెంబర్�
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఇండియాలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబంధించి అలెర్ట్ జారీ చేసినట్లు కూ�