ఇండోర్: భారత్కు వచ్చిన భర్త కరోనాతో మరణించగా చైనాలోని ఆయన భార్య లైవ్ వీడియో ద్వారా అంత్యక్రియలు వీక్షించి విలపించారు. 40 ఏండ్ల మనోజ్ శర్మ చైనాలోని ఒక బ్యాంకులో పని చేస్తూ కుటుంబంతో కలిస�
లండన్: భారత్లో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో బ్రిటన్ చేర్చింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దయింది. ఈ నెల చివర్లో బోరిస్ జాన్సన్ ఇండియాకు రావాల్సి ఉంది. అయితే భారీగా కేసులు నమోదవు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా రెండు లక్షలకు తగ్గకుండా కొ�
న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్ దేశంలో కరోనా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలపాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కంటే దేశంలో రోజువారీ కర�
న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన మెగా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఉదయం 7 గంటలకు వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్�