కోల్కతా: భారత్ను తాలిబన్గా చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అనుమతించబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఉప ఎన్నిక జరుగనున్న భవానీపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ �
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత్ మార్కెట్లో ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే సెడాన్ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ-ట్రాన్ �
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు
ఆసీస్తో తొలి వన్డేలో భారత మహిళల ఓటమి మకాయ్: మహిళల క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట రాసుకున్న మిథాలీరాజ్ (61) వన్డేల్లో వరుసగా ఐదో అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఆ�
ఇండియాలో వ్యాపారం కోసం పెట్టిన అమెరికా దిగ్గజం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఇండియాలో వ్యాపారం కొనసాగించేందుకు అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కు లీగల్ వ్యయాలు భారీగా అయ్యాయి. 2018-20 మధ్యకాలంలో రూ.8,546 కోట్ల�
బ్రిటన్ క్వారంటైన్ రూల్స్పై భారత్ ఆగ్రహం త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ, తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజులపాటు తప్పనిసరిగా క్వ�
న్యూఢిల్లీ : భారత్లో యమహ ఎట్టకేలకు న్యూ ఆర్15 బైక్ను లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్లో ఇది నాలుగో జనరేషన్ మోడల్ బైక్ కాగా, ఇది స్టాండర్డ్, హయ్యార్ స్సెక్ ఎం రెండు వెర్షన్లలో అ�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 34,469 మంది కరోనా నుంచి
ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ ‘తార’ సక్సెస్ కాంగోలోని బ్రాజవిల్లే, కిన్సాసా నగరాలకు ఇంటర్నెట్ కనెక్షన్ తొలుత భారత్లో పైలట్ ప్రాజెక్ట్ బ్రాజవిల్లే, సెప్టెంబర్ 20: ప్రపంచంలోనే అత్యంత లోతైన నది కాంగో నది. �
న్యూఢిల్లీ : గత నెలలో కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 200 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని ఐదేండ్ల కిందట ఢిల్లీలో అరెస్ట్ చేసి ఆపై ఆప్ఘనిస్ధాన్కు తరలించారని ఉగ్ర సంస్థ ఐసి�
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నది. అక్టోబర్లో జరగనున్న ఆ టోర్నీ కోసం టీమిండియా ఎంపిక పూర్తి అయిన విషయం తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. అ