అమెరికా పెట్టుబడులపై ట్యాక్స్|
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్లో పెట్టుబడులు పెట్టిన బహుళ జాతి సంస్థల (ఎంఎన్సీ)పై ద్రుష్టి సారించారు.........
మదుపరులను చుట్టుముట్టిన కరోనా భయాలు భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు 1,708 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 524 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్�
క్యూ4లో రూ.9,246 కోట్లున్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్.. ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,246 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే 14.9 శాతం అధికం. నాడు రూ.
బ్యూనస్ ఎయిర్స్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో సత్తాచాటింది. సోమవారం ఇక్కడ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన రెండో మ్యాచ్లో టీమ్ఇండియా 3-0తో ఏకపక్ష విజయం �
1.35 కోట్ల కరోనా కేసులతో ప్రపంచంలో రెండో స్థానానికి ఒక్కరోజే 1,68,912 కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కరోనా కేసుల్లో భారత్ బ్రెజిల్ను దాటేసింది. ఆదివారం కొత్తగా 1,68,912 మంది కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసు�
కేంద్రం నియామకం నేడు ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఈసీ స�
న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ లక్షకు తగ్గకుండా, గత మూడు రోజులుగా అయితే రోజుకు 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు బయటపడుతున్నాయి. గ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా అడ్డూఅదుపూ లేకుండా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన ప�
బ్యూనస్ ఎయిర్స్: చివరి వరకు ఉత్కంఠ మధ్య జరిగిన పోరులో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాపై భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా ఆదివారం ఇక్కడ ఆతిథ్య అర్జెంటీనాత�
పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్కు నో|
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒక్కటైన విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ.. తండ్రి మహ్మద్ హషీం ప్రేమ్ జీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రోజూ లక్షల మంది టీకాలు వేయించుకుంటున్నారు. దాంతో దేశంలో కొవిడ్ వ్యాక్స
అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే వి