కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
NEET | ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఆప్ఘనిస్ధాన్లో తాలిబన్ల రాజ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఆప్ఘనిస్ధాన�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు
దేశంలో వాహన తయారీ బంద్ రోడ్డునపడుతున్న 4వేల ఉద్యోగులు ఇక దిగుమతి కార్లే విక్రయం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత్కు మరో అమెరికా ఆటో సంస్థ షాకిచ్చింది. ఫోర్డ్ మోటర్ కంపెనీ.. దేశంలో వాహన తయారీకి గుడ్బై చె
NIRF Rankings | దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ | దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ�
ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (విక�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.