అండర్-19 ప్రపంచకప్నకు భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యుల�
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఢాకా: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా లీగ్ దశను ముగించింది. ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత్.. ఆదివారం జర
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో ఆడపిల్లలపై వివక్ష క్రమంగా తగ్గుతున్నది. స్త్రీ, పురుషుల లింగ నిష్పత్తి మెరుగుపడింది. దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(�
Corona cases | దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు
బెంగళూరు: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమైన హిట్మ్యాన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ
అమెరికా నివేదిక వాషింగ్టన్, డిసెంబర్ 17: పాకిస్థాన్ను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు భారత్పై దాడులకు తెగబడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం వారిపై చర్యలు తీ�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 7,974 కేసులు నమోదవగా, తాజాగా అవి 7 వేల 5 వందల లోపే రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 7447
కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయి ప్రాజెక్టుకు 80 వేల కోట్లకు పైగా వ్యయం రూపాయి వ్యయానికి రూపాయిన్నర లబ్ధి లోక్సభలో జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ ఉత్తమ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం 18 లక్షలఎకరాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా..దేశీయ మార్కెట్లోకి మరో మోడల్ను పరిచయం చేసింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రానున్న ‘క్యారెన్స్’ మోడల్ను ఢిల్లీలో
మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల దుబాయ్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మొదలయ్యే మెగా టోర్నీ షెడ్యూల్ను బుధవారం ఐసీసీ విడు�
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశీయ ఎగుమతులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గత నెలలోనూ 27.16 శాతం పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఏడాది క్�