ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేష�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 69 కోట్లు దాటింది. సోమవారం నాటికి 69, 68, 96,328 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సోమవారం రికార్డు స్థాయిలో కోటి మంద�
హైదరాబాద్ : వంట నూనె ధరలపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో భారతీయ గృహాల్లో వంట చేసుకునేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, ముఖ్యంగా వంట నూనె ధరలు చుక్కల్నితాకాయి. ద�
BRICS summit: బ్రిక్స్ దేశాల కూటమి 13వ సదస్సు ఈ నెల 9న జరుగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అంతర్జాతీయ సంబంధాల కాన్ఫరెన్స్కు కూటమిలోని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.
ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీల�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
..కానీ, నేలను నమ్ముకొన్న రైతు పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రమే! పంట వేసింది మొదలు.. అమ్ముకొనే దాకా ఆరుగాలం ఏటికి ఎదురీదాల్సిందే! పంచ ప్రాణాలను పణంగా పెట్టినా, పెట్టుబడి దక్కడం కూడా కష్టమే! స్థూలంగా.. దేశానిక�
న్యూఢిల్లీ: భారత్, సింగపూర్ నౌకా దళాల 28వ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు విజయవంతమయ్యాయి. ఈ నెల 2 నుంచి 4 వరకు వీటిని నిర్వహించారు. ఇండియన్ నేవీకి చెందిన గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్విజయ్, ఒక షిప్-
కరోనా కేసులు | దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇందులో 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,05,681 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 290 l భారత్ రెండో ఇన్నింగ్స్ 43/0 లండన్: బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై ఇంగ్లండ్ మిడిలార్డర్ నిలదొక్కుకోవడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు రసపట్టుకు చేరింది. టాపార్డర్ �
తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మ�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289కు చేరింది. ఇందులో 3,99,778 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,20,63,616 మంది బాధితులు
ఈ ఏడాది రెట్టింపైన యునికాన్లు -హురున్ ఇండియా నివేదిక స్టార్టప్ వ్యవస్థాపకుల్లో అత్యధికంగా ఐఐటీ ఢిల్లీకి చెందినవారే 17 మంది ఆ తర్వాత ఐఐటీ బాంబే (15),ఐఐటీ కాన్పూర్ (13), ఐఐఎం అహ్మదాబాద్ (13) గ్రాడ్యుయేట్లు ఐఐఎం