అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే వి
న్యూఢిల్లీ: ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వ్యాక్సినేషన్లో అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో పది కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకాలు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో యాక్టర్ హవా నడుస్తుంది. గ్లామర్ ప్రపంచంలో పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరించడమంటే కష్టమైన పనే.
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ భారత్ అనుమతి లేకుండానే మన దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని యూఎస్ నేవీయే ఓ ప్రకటనలో వెల్ల�
వ్యాక్సిన్లపై సమీక్ష | భారత్లో కొవిడ్ టీకాల భద్రత, దుష్ప్రభావాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తం గడ్డకట్టం లాంటి తీవ్ర, తేలిక పాటి కేసులు ఏవైనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గ�
న్యూఢిల్లీ: ఈ నెల 28న మరో ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. మే నెలలో మరో నాలుగు రాఫెల్స్ రానున్నట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పది రాఫెల
దేశంలో మొదటిసారిగా తయారు చేస్తున్న మేఘా గుజరాత్ చమురు క్షేత్రంలో తొలి రిగ్తో డ్రిల్లింగ్ హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) మరో �
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. చాలా మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో హెచ్పీ కంపెనీ క్రోమ్బుక్ 11aను భారత్
భారత్పై ఐఎంఎఫ్ అంచనా వాషింగ్టన్, ఏప్రిల్ 6: ఈ ఏడాదికిగాను భారత జీడీపీ వృద్ధిరేటు ఆకర్షణీయ రీతిలో 12.5 శాతంగా నమోదు కాగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతేడాది కరోనా తీవ్రతకు ప్రపంచ ఆర్�
భారతీయుల నిత్య ఆరాధ్య దైవం విష్ణువు. ఎన్నో అవతారాలతో అర్చామూర్తిగా పూజలందుకుంటున్న మూర్తి విష్ణుమూర్తి. విష్ణువంటే ‘వ్యాపనశీలత కలిగినవాడు’. మన హృదయాలతో సహా ఈ సృష్టి అంతటా వ్యాపించినవాడు విష్ణువు. దశావ�