కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో F19 ప్రొ సిరీస్లో ఇప్పటికే రెండు స్మార్ట్ఫోన్లను విజయవంతంగా లాంచ్ చేసింది. ఒప్పో F19 ఫోన్ను ఏప్రిల్ 6న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గురువారం ప్రకటించింది. F19ల
న్యూఢిల్లీ: దేశంలో గత 35 ఏండ్లలో తొలిసారి విద్యుత్ డిమాండ్ తగ్గింది. మార్చితో ముగిసిన 2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం తగ్గింది. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణమని ప్రభ�
స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ C సిరీస్లో మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.రియల్మీ C20, రియల్మీ C21, రియల్మీ C25 స్మార్ట్ఫోన్లను భారత్లో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎంట్ర�
గురుగ్రామ్: సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ టీవీ ప్లస్ ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ సేవలను భారత్లో బుధవారం ప్రారంభించింది. శాంసంగ్ తన స్మార్ట్టీవీల కోసం సేవలను తీసుకురాగా ప్రస్తుతం 15 మిలియన్ల యాక
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా రూ.44 వేల దిగువనే కొనసాగుతున్నది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49 తగ్గి రూ.43,925కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్�
న్యూఢిల్లీ: భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు బుధవారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సంద�
న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 10.1 శాతంగా ఉండనుందని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్ వెల్లడిం
రాఫెల్ | మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు బుధవారం భారత్కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్
న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో గుండె శస్త్ర చికిత్స (కార్డియాక్ బైపాస్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. �