న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భార�
రోహిత్, భరత్, తను, విషుకు స్వర్ణాలు దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఆదివారం పసిడి పంట పండింది. పతకాల వేటలో పోటీపడిన భారత జూనియర్ బాక్సర్లు.. ఒకేరోజు నాలుగు స్వర్ణాలు సాధించారు. పురు�
కరోనా కేసులు| దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాబూల్ : కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటాడి వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామ
హైదరాబాద్: అద్దెకు వసతి కల్పించే ప్రొపర్టీ-టెక్ ప్లాట్ఫామ్ కోలివ్, మానవత్వాన్ని చాటుకున్నది. ఆఫ్ఘనిస్థాన్లో సంక్షోభం వల్ల భారత్లో చిక్కుకుపోయిన ఆఫ్ఘన్ విద్యార్థుల కోసం వంద ‘స్టే స్కాలర్షిప్’
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల కోవిడ్ టీకా డోసులను వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇ�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసి�
Covid Vaccine | కొవిడ్ బూస్టర్ డోస్ ఎప్పుడు?.. నిపుణులేమంటున్నారంటే? | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాలు వేసిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించేందుకు అవసరమైన డేటా అందుబాటులేదని నిపుణ�
126 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరలేం: ఫార్మాక్సిల్ హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మా�