న్యూఢిల్లీ: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పూర్తిగా టీకా తీసుకున్నవారిలో అత్యధికంగా కేరళలో 46 శాతం మంది కరోనా �
Sputnik Light vaccine । సెప్టెంబర్లో అందుబాటులోకి స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్! | సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్ప�
న్యూఢిల్లీ : కువైట్లోకి భారత్ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 నుంచి ప్రవేశం కల్పించాలని కువైట్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అయితే, కువైట్ ఆమోదించిన వ�
Afghanistan : భారత్తో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేసిన ఆఫ్ఘన్! | తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించి దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భారత్తో అన్ని దిగుమతులు, ఎగుమతులు నిలిపివేశారు. ప్రస్తుతం తాలిబన్లు పాకిస్త�
న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో 2021 హోండా అమేజ్ ఫేస్లిప్ట్ మోడల్ను లాంఛ్ చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు రూ 6.32 లక్షల నుంచి రూ 11.15 లక్షల మధ్య అందుబాటులో ఉంది. అమేజ్ ఫేస్లిఫ
Jyotiraditya Scindia : 2024 నాటికి వంద కొత్త విమానాశ్రయాలు | 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి ను
Nitin Gadkari : ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా భారత్ | రాబోయే ఐదేళ్లలో భారత్ ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా మారుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు అన్ని ప్రఖ్యాత ఆటోమొబైల్
యూఎన్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్కు వచ్చే ఏడాది అక్టోబర్లో ఆతిథ్యం ప్రపంచదేశాల నుంచి తరలిరానున్న ప్రతినిధులు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 17(�
ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల అక్టోబర్ 17న తొలి మ్యాచ్.. నవంబర్ 14న ఫైనల్ దుబాయ్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ షెడ్యూలు మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది అ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత రాయబారి, సిబ్బంది, భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో దాదాపు 150 మంది మంగళవారం ఉదయ�
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో మొటొరొలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్లను లెనోవాకు చెందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్ మొటొరొలా మంగళవారం లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో అందుబ�
ఇంగ్లండ్తో రెండో టెస్టు భారత్ రెండో ఇన్నింగ్స్ 181/6 l 154 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన లండన్: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్ తమ విలువ చాటుతూ.. చక్కటి ఇన్నింగ్స్లు ఆడిన వేళ.. ట�