నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డేమధ్యాహ్నం 1.30 నుంచి..ఇంగ్లిష్ జట్టును ఇప్పటికే రెండు ఫార్మాట్లలో ఓడించిన టీమ్ఇండియా.. వన్డేల్లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. కనీసం ఈ ఒక్క ట్రోఫీ అయి
దేశీయంగా సేవలందిస్తున్న విదేశీ డిజిటల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ఈక్వలైజేషన్ లెవీ’ పేరిట పన్ను వసూలు చేస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా వాణిజ్యపరమైన చర్యల దిశగా అమెరికా సాగుతున్నది.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్ల�
కేరళ ఎన్నికల బరిలో పలుచోట్ల వారసులుఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి దాదాపు 25మందితిరువనంతపురం, మార్చి 26: మరో పదిరోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి కేరళలోని రాజకీయ పార్టీలు అస్త్ర శస్ర్తాలను సిద్ధ�
పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా
బీజింగ్: అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడి క్వాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. లేని సమస్యలు సృష్టించొద్దని,
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వరుసగా రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో కలవరానికి గురి చేస్తోంది. గడిచిన
వాషింగ్టన్, మార్చి 25: భారత్లో సీఏఏ, మానవ హక్కుల పరిస్థితిని విమర్శిస్తూ షికాగో నగర కౌన్సిల్లో ప్రవేశపెట్టిన ఓ తీర్మానం 26-18 ఓట్లతో వీగిపోయింది. అమెరికాలో న్యూయార్క్ తర్వాత శక్తివంతమైన నగర కౌన్సిళ్లలో �
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించడంలేదని సంబంధిత వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. దేశీయ అవసరాల దృష్ట్యా.. కొన్ని నెలలపాటు కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం �