జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొన్నారు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. పూంఛ్�
భారత్కు రావాల్సిన మేఘాలను చైనా భాగంలోనే కరిగించే ప్రమాదం మేఘాలను కరిగించి కృత్రిమ వర్షం సగం దేశంలో ఎప్పుడంటే అప్పుడే తియాన్హే పేరుతో ప్రాజెక్టు రూపకల్పన బీజింగ్, ఆగస్టు 14: సమృద్ధిగా వానలు పడాలంటే చెట�
Independence Day Special | మొఘలుల చుట్టూ తిరుగుతూ కాళ్లా వేళ్లా పడితే.. చివరకు జహంగీర్ సంరక్షుడు అహద్ షాజహాన్ను ఒప్పించి సూరత్లో ఈస్టిండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతిచ్చాడు. అలాంటిది దాదాపు రెండు వందల ఏండ్లలో
కరోనా కేసులు| దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, మరో 3,87,673 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు.. | పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జల విద్యుత్తోపాటు వివిధ మార్గాల్లో....
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మెల్లగా మళ్లీ తాలిబన్ల రాజ్యం వస్తోంది. తాలిబన్ ఫైటర్లు దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు ఇండియా గిఫ్ట్గా
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ను కారణంగా చూపుతూ ఇరు జట్లకు మ్య�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ను స్వాధీనం చే
కెనడా | కరోనా ఉధృతి కారణంగా ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకునిషేధాన్ని
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును వీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు లండన్ బయల్దేరనున్నాడు. దాదాతో పాట