ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ‘మాది భిన్నమైన పార్టీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరి�
భారత రాజ్యాంగం ద్వారా సమానతను సాధించే దిశగా దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం మౌలిక లక్ష్యం కూడా అదే. మనది సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. ‘భారత
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం 1.61 లక్షల కేసులు నమోదవగా, తాజాగా లక్షా 72 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 6.8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు పె�
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు లక్షలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం లక్షా 67 వేల కేసులు రికార్డవగా, తాజాగా మరో లక్షా 60 వేల మంది కరోనా
పరిచయం చేయనున్న ఆర్బీఐ బడ్జెట్లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ తర్వాత డిజిటల్ రుపీని పరిచయం చేస్తుందని కేంద�
పదిశాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. సమాజంలో అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటా విక్రయానికి కేంద్�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో కరోనా కేసులు ఇటీవలితో పోలిస్తే తగ్గుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో 1,67,059 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,192 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం క�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 75 సంస్థలు వచ్చిచేరాయి. ఆయా సంస్థలు నికరంగా రూ.89 వేల కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టెక్నాలజీ స్టార్టప్లు అత్యధికంగా నిధులను సేకరిం
విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో కేవలం 54.1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించిం
2021-22 ఆర్థిక సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 8-8.5 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతం చమురు ధరల అదుపు, సాధారణ రుతుపవనాలతో పాటు మరిన్ని కొవిడ్ వేవ్లు రాకపోతే వృద్ధి బావుంటుంది వ్య�
Union Minister Kapil Sharma | కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పాక్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ముంబైకి శివారు కళ్యాణ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ పాటిల్ ‘చూద్దా
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర