న్యూఢిల్లీ: భుజం గాయం కారణంతో ఇంగ్లాండ్తో మిగతా రెండు వన్డేలకు దూరమైన భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తు�
న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్లతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తల మధ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెల�
ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వెలుగులోకి డబుల్ మ్యుటేషన్ ప్రమాదకరం..టీకా కూడా ఏమీ చేయలేదు: సీసీఎంబీ డైరెక్టర్18 రాష్ర్టాల్లోకి వ్యాపించిన కొత్త రకం స్ట్రెయిన్�
చెన్నై: రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై తమ జెర్సీలో పలు కీలక మార్పులు చేయడం ఇదే మొదటిసారి. భుజాలపై ఆర్మీ దుస్తుల్లోని రంగుతో స్
పుణె: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగ�
పుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్ సెంచరీకి చ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి సూది ద్వారా ఇచ్చే వ్యాక్సిన్కు బదులు నోటితో క్యాప్సుల్ తీసుకునే తరహాలో మాత్ర రూపంలో వ్యాక్సిన్ అభివృద్ధికి గురుగ్రాంకు చెందిన ప్రేమాస్ బయోటెక్ ఇజ్రాయల్ కంపెనీ అరా�
పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటి�
న్యూఢిల్లీ, మార్చి 22: బంగారం ధరలు మరింత దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలపడటంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల