న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో వచ్చే నెలలో జరుగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్ల్లో భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో యూరప్ టూర్కు దూరమ�
ముంబై: వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పొకో X3 ప్రొ స్మార్ట్ఫోన్ను కంపెనీ భారత్లో లాంచ్ చేసింది. X సిరీస్లో విడుదలైన మూడో ఫోన్ ఇది. కంపెనీ ఇప్పటికే పొకో X3, పొకో X2 మార్కెట్లోకి తీసుకొచ్చింది
దుబాయ్: భారత ఫుట్బాల్ జట్టుకు భారీ ఓటమి ఎదురైంది. అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 0-6 తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చేతిలో పరాజయం ఎదుర్కొంది. తమ కంటే మెర�
ముంబై: నిర్ణయాక మూడో వన్డేలో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ఇండియా వన్దే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో గెలుపు కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. సిరీస్ చేజ�
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ నెల 31న ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. బోర్డియక్స్లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 7 గంటలకు మూడు రాఫెల్స్ టేకాఫ్ అవుతాయి. అదే రోజు సాయంత్రం 7 గ
కరోనా కేసులు | దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్ తర్వాత
షూటింగ్ ప్రపంచకప్ న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 15 స్వర్ణాలు సహా మొత్తం 30 పతకాలు ఖాతాలో వేసుకున్న మన షూటర్లు ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. 4 స్వర�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా డొక్కు వాహనాలు (కాలపరిమితి ముగిసిన) రోడ్లపై తిరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు సగం వాహనాలు రోడ్లపైకి వచ్చి 20 ఏండ�
న్యూఢిల్లీ, మార్చి 28: భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగనున్నది. త్వరలో మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరనున్నాయి. ఇప్పటికే వాయుసేనకు 11 రాఫెల్ విమానాలు అందగా కొత్తవాటి రాకతో మొత్తం 21 అవుతాయి. ‘మూడ
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలకు అవసరమైన యంత్రాలు, పారిశ్రామిక విడి భాగాలన్నీ చైనా నుంచే సరఫరా అవుతాయి.. ప్రత్యేకించి ఫార్మా, మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో వాడే విడి భాగాలు, ముడి సరుక�
పుణె: ఇంగ్లాండ్తో నిర్ణయాక ఆఖరి మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మరోసారి అదరగొట్టారు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్ ధావన్(67:56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పం�
పుణె: ఇంగ్లాండ్తో ఆఖరిదైన మూడో వన్డేలో యువ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. జట్టు స్కోరు 121/3తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చ
పుణె: మూడో వన్డేలో ఇంగ్లాండ్ స్పిన్నర్లు కళ్లుచెదిరే బంతులతో ఆతిథ్య బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెడుతున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్లోని మూడు వికెట్లను స్ప�