న్యూఢిల్లీ: భారత్లో కరోనా స్థానిక దశకు చేరుకుంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దేశంలో తక్కువ, మధ్యస్తంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ మేరకు అంచనా వేశా�
Operation Devi Shakti: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్
నేటి నుంచి పారాలింపిక్స్ భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు సాయంత్రం4.30 నుంచి దూరదర్శన్లో క్రీడాలోకాన్ని ఉర్రూతలూగించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమైంది.ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల
కరోనా కేసులు| దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా, మరో 4,34,756 మంది
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
Afghanistan | ఐఏఎఫ్ విమానంలో భారత్కు 168 మంది తరలింపు | ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు ద�
Jitendra Singh | రాబోయే ఐదేళ్లలో వంద భూకంప అబ్జర్వేటరీలు : కేంద్రమంత్రి | రాబోయే ఐదేళ్లలో దేశంలో 100 భూకంప అబ్జర్వేటరీలు నిర్వహించనున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 35 ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్టర�
Afghanistan | భారత్ నుంచి కాబూల్కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించి�
న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత్ను బెదిరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఒక ఆడియో మెసేజ్ను విడుదల చేశాడు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు సహాయపడాలని
కరోనా కేసులు| దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Facebook | సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ( Facebook ).. భారత్లో తమ చిన్న వ్యాపార ప్రకటనదారుల కోసం రుణాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఈ రుణ సౌకర్యాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇందు�
స్మార్ట్ఫోన్స్కు సూపర్ డిమాండ్ ఈ ఏడాది 17.3 కోట్లకు చేరనున్న అమ్మకాలు ముంబై, ఆగస్టు 20: భారత్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పోటెత్తున్నది. దాంతో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 17.3 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమ�
భారత చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ న్యూఢిల్లీ: ఈసారి పారాలింపిక్స్లో భారత్ సుమారు 5 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలు సాధిస్తుందని చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ
Is BJP will Benifit in UP with Afghan | పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడం కేంద్రంలోని అధికార బీజేపీకి కలిసి వస్తుందా.. స్వల్ప.....